Home » 2
వేసవి సెలవుల్లో ఇలాంటి పిటిషన్లను విచారించలేమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
పేపాల్లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2,000 మంది ఉద్యోగుల తొలగిస్తున్నట్లుగా సంస్థ ప్రకటించింది.
2000 ఏళ్లనాటి క్యాండిల్ను గుర్తించారు నాలుగవ తరగతి చదివే విద్యార్ధులు. వారిని శాస్త్రవేత్తలు అభినందించారు.
భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి ముస్తాబైంది. ఈ వేడుకల వేళ ఉగ్రకుట్రలు జరుగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా భద్రతను కట్టుదిట్టం చేసింది. దీంట్లో భాగంగానే కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఆయుధాలు, మందు�
2,000 ఏళ్ల క్రితం సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో పుర్రెకు ఆపరేషన్ చేసారు ఆనాటి డాక్టర్లు. యుద్ధంలో గాయపడిన పెరువియన్ పుర్రెకు చేసిన ఆపరేషన్ చూసి నేటి డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు
ఒక కొమ్ము గల ఖడ్గమృగానికి ప్రసిద్ధి చెందిన అస్సాంలో ప్రభుత్వం బహిరంగ వేడుకలో 2,500 ఖడ్గమృగం కొమ్ములను కాల్చింది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తరువాత జరిగిన హింసల గురించి కమిటీ వేయాలని కోరుతూ..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు 2,093 మంది మహిళా న్యాయవాదులు లేఖ రాశారు. చిన్నారులు, మహిళలు, ఎస్సీలపై దాడి జరిగిందని లేఖలో వివరిస్తూ..వివిధ రాష్ట్ర
Golden toungue in egypt mummy : పురావస్తుశాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ఎన్నో విషయాలను వెలుగులోకి తెస్తుంటారు. ఈ తవ్వకాల్లో ఎన్నో వింతలు, విశేషాలు బయటపడుతుంటాయి. అటువంటి ఓ వింత ఈజిప్టులో జరిగింది. ఈజిప్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేవి ‘మమ్మీ’లు. అలా తవ్వకాలు జర�
up gov cant cut trees for lord krishna ordered sc : దేవుడు పేరు చెప్పి పర్యావరణానికి హాని కలిగించే పనుల్ని చూస్తూ ఊరుకోబోమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థాయి అయిన సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. భగవంతుడి పేరు చెప్పి..దాదాపు 3 వేల చెట్లను నరికి వేస్తామంట�
Mummy coffin opened 2,500 years in Egypt : మమ్మీలు అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ఈజిప్టు దేశం. ఈజిప్టు దేశ చరిత్రలో మమ్మీలు ఒక భాగమైపోయాయి. నైలు నదీ పరివాహక ప్రాంతమైన ఈజిప్టు మమ్మీలకు ప్రసిద్ధి. ఇక్కడ వందల వేల ఏళ్లనాటి మమ్మీలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి. అల�