Home » 2019 Elections
విపక్షాల రెండు సమావేశాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. విపక్షాల ఐక్యత బీజేపీకి నష్టాన్ని చేకూర్చొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటి పరిస్థితులు, విశ్లేషణలు ఎలా ఉన్నా.. గత ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడి
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కొణిదెల చిరంజీవి ఫ్యామిలీ. చిరుతో పాటు భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన, కుమార్తెతో కలిసి వచ్చారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసిన చిరంజీవి.. ప్రతి ఒక్కరూ ఓటు వ
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు నినాదంతో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని, ఎన్టీఆర్ స్పూర్తితో అధికారంలోకి వచ్చాక చెప్పినవాటి కంటే ఎక్కువ చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం – కడియం భారతదేశానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని మాజీ ఉప ముఖ్యమంత్రి, మండలి సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల తర్వాత వివిధ ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే అవ�
తూర్పుగోదావరి: ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరిగా మంత్రి యనమల రామకృష్ణుడికి గుర్తింపు ఉంది. వరుసగా 6 సార్లు ఆయన తుని నుంచి విజయం సాధించారు.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు…దూకుడు పెంచారు. పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లపై వరుసబెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇబ్బందుల్లేని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికి పైగా అభ్యర్థులకు సీట్లు కేట�
బినామీ చట్టం బలోపేతం, అనధికార బ్యాంక్ లావాదేవీలు, ఇతరుల పేర్లతో ఆర్థిక వ్యవహారాలు ఇలాంటి వాటి అన్నింటికీ కేంద్రం చెక్ పెట్టింది. అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధ బిల్లు-2019కి సవరణ ప్రతిపాదనలకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్లుకి క్లి�
ఢిల్లీ : త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో వ్యూహాలు రూపోందించుకునేందుకు తెలుగు రాష్ట్రాలలోని కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. రాహుల్ తో ఏ