Home » 2019
తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ మొదలైంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఓటు వేయడానికి సొంత ఉర్లకు చేరుకున్నారు. ఇక సామాన్య ఓటర్లే కాకుండా సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పయనం అయ్యారు. తాజాగా బజర్దస్త్ యాంకర్ రష్మి �
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏప్రిల్ 10న విడుదల చేసింది.
ఏప్రిల్ 18న తెలంగాణలోని మోడల్ స్కూల్స్ లో ప్రవేశాల కోసం రాత పరీక్ష నిర్వహించనున్నట్టు మోడల్ స్కూల్స్ డైరెక్టర్ ఏ. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. అందుకు 18న తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 6వ తరగతికి ఉదయం 10 నుం�
యూత్ ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ హీరోగా విశ్వనాథ్ దర్శకత్వంలో జోడి అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో కథానాయికగా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. లేటెస్ట్ గా ఆది మరో సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో ఆది డ్యూయల్ షేడ్ లో కనిపించబోతున్నా
సావిత్రి బయోపిక్గా తెరకెక్కిన మహానటి సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబోలో ‘దర్బార్’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసింది చిత్ర యూనిటి. ఈ రోజు పూజా కార్యక్రమాలను పూర్తి చేసి మూవీని సెట్స్ పైకి తీస
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన రీసెంట్ మూవీ 'లూసిఫర్'. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా 'లూసిఫర్' ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు అజిత్. ఇటీవల విశ్వాసం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్, ప్రస్తుతం బోని కపూర్ నిర్మాణంలో పింక్ రీమేక్ చిత్రం నెర్కొండ పార్వాయి చేస్తున్నాడు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్
సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’.
నా కాళ్లు, చేతులు కట్టిపడేశారు నాకు భయంగా ఉంది అంటోంది అమలాపాల్. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.