Home » 2019
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2019కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ను మంగళవారం (ఫిబ్రవరి 19,2019)న విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర అటవీ, పర్యావరణ విభాగంలోని అధికారి పోస్టులను భర్తీ చేస్తారు. * విద్యా అర్హులు: సం�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ‘సివిల్ సర్వీసెస్ -2019’ నోటిఫికేషన్ను మంగళవారం (ఫిబ్రవరి 19, 2019)న విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 18 వరకు
గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్లో డిగ్రీతో పాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.&n
గిరిజన గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జూనియర్ లెక్చరర్ల�
ఈ నెల 28 నుంచి మార్చి 1వ తేదీల్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని సంగాపూర్ రోడ్డులోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ నియామక ర్యాలీ నిర్వహిస్తుట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెల�
అభ్యర్థులు SC కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కార్పోరేషన్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోగా మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు నేరు
2019 ఏప్రిల్లో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ల కోసం జాతీయ స్థాయి మెరిట్ బేస్డ్ స్కాలర్ షిప్ (AISTE) పరీక్షలు నిర్వహించనున్నాయి.. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు 249 రూపాయలు. పరీక్ష విధాపం ఇంగ్లీష్, హిందీ, మరాఠీ లేదా సెమీ-ఇంగ్లీష్లో ఉంటుంది. పరీక్షా
మార్చి 30న ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ఫ్ సెంటర్లో (AOC) నిర్వహించనున్న ర్యాలీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, పు
హైదరాబాద్ లో ఫిబ్రవరి 19 మంగళవారం 14 ఎమ్ఎమ్ టీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేశారు.
నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మిత్రపక్షమైన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉండే శివసేన ఒక్కసారిగా రూటు మార్చింది. బీజేపీతో కలిసి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమైంది. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్ షా చేస�