Home » 2019
RBI గ్రేడ్-బీ ఆఫీసర్స్ ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. గ్రూప్-బి పరిధిలోని జనరల్ (DR-డైరెక్ట్ రిక్రూట్), (DEPR) డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ పాలిసీ అండ్ రిసెర్చ్, (DSIM) డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ �
శాతవాహన ఎక్స్ప్రెస్ విజయవాడ, సికింద్రాబాద్ ల మధ్య నడిచే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు ఈ రోజు (ఫిబ్రవరి 21, 2019)న జనగామ రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం విజయవాడ నుంచి బయలుదేరే శాతవాహన రైలు ఉదయం 10:15 గంటలకు జనగామకు చేరుకొని
మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మ�
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకేల మధ్య పొత్తు కుదిరిన 24గంటల్లోనే కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ తో పొత్తుపై బుధవారం(ఫి�
ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC) ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సంబం
ఇండియన్ నేవీ సెయిలర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెయిలర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు నిర్వహించనున్న రాతపరీక్షల హాల్టికెట్లను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను అందుబాటులో ఉం
ఎర్నాకుళం దక్షిణ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రముఖ పాదరక్షల సంస్థ పారగాన్ లో బుదవారం ఉదయం (ఫిబ్రవరి 20,2019)న భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఐదు అంతస్తుల భవనమంతా మంటలంటుకున్నాయి. దీంతో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సమీప భవనాలను
కేరళలో పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజల సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి ఉన్నతాధికారులకు తెలియజేసే రోబోను కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లోకి ప్రవేశపెట్టారు. ఇది పోలీసు పని కోసం రోబోట్ ను ఉపయోగించిన దేశంలో మొట్టమొదటి పోలీసు శాఖగా మారింది. రా�
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు బుధవారం (ఫిబ్రవరి 20, 2019)తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంటర్ ఉత్�
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కొత్త ఎలక్ట్రానిక్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ మంగళవారం(ఫిబ్రవరి 19,2019)న పచ్చజెండా ఊపింది. భారత్లో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్�