Home » 2019
నేపాల్లో ఓ వీధి కుక్క పర్వతారోహకులను ఆశ్చర్యపరిచింది. గడ్డకట్టే చలిలో హిమాలయాల్లో 23,389 అడుగుల ఎత్తుకు చేరుకుని సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. పైగా, ఈ కుక్క ఎవరి సాయం లేకుండానే అంత ఎత్తుకు చేరుకుందన్నారు. బిల్లి బిర్లింగ్ అనే పర్వతా�
కోయంబత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోరూరు గ్రామం సుండముత్తూరు ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పూజారి మరణించడంతో కలకలం రేగింది. ఆ గ్రామస్తులు గ్రామ దేవతగా పూజించే పూజారి అయ్యస్వామి భక్తులకు వాక్కు చెప్పే క్రమంలో ఆలయం ఎదుట 20 అడుగుల ఎత�
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. * ఖాళీల వివరాలు: – టెక్�
ఏపీలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన హాల్టిక్కెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్ ద్వారా పాఠశాల కోడ్, పాస్వర్డ్తో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలక�
‘జెట్ బ్లూ’ అనే విమాన సంస్థ ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్లి అకౌంట్లో ఉన్న అన్ని ఫొటోలను డిలీట్ చేస్తారో వారు ఏడాదిలో ఎన్నిసార్లైనా విమానంలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చంటూ బంపర్ ఆఫర్&
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు భగభగలాడిస్తున్నాడు. ఫిబ్రవరి నెల నుండే ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే అత్యధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మార్చి 08వ తేదీ శుక్రవారం కూడా ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డవ�
తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఏడు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ పగరాల జాబితా కోసం జనవరి-4నుంచి 31వరకు మొత్తం 4,234 పట్టణాలు,నగరాల్లో కేంద్రం సర్వే నిర్వహించింది. అవార్డుల జాబిలో ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లురుపేట, కావలి నిలువగ�
టాలీవుడ్ లో మాస్ మహరాజగా పేరు తెచ్చుకున్న ‘రవితేజ’ న్యూ మూవీ ‘డిస్కోరాజా’ సినిమా పట్టాలెక్కింది. మార్చి 04వ తేదీ సోమవారం కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హీరో రవితేజ, దర్శకుడు ఆనంద్, నిర్మాత రామ్ తాళ్లూరి తదితరు�
ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ నుండి ఎప్పుడు వెళుదామా ? ట్రాఫిక్ చిక్కుల నుండి బయటపడుదామా ? అనుకుంటున్న వాహనదారుల కల నెరవేరబోతోంది. రూ. 42 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లై ఓవర్ మార్చి 1వ తేదీన ఓపెన్ కానుంది. దీనివల్ల ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ఇక సిగ్�
డీజిల్, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ సబ్సిడీ గ్యాస్ ధరను మరోసారి పెంచాయి. గృహోపకర ఎల్పీజీ ఒక్కో సిలిండర్ ధరను రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫిబ్�