Home » 2019
దుబాయ్ లో ఒక భారతీయ పూజారి నాసిక్ కాలారామ్ ఆలయ ప్రధాన అర్చకుడు మహంత్ సుధీర్ ప్రభాకర్ ను అరెస్టు చేసారు. పూజారి ఒక రాజకుటుంబ సభ్యుడ్ని మోసం చేశారన్న ఆరోపణలతో దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అరెస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆయన బెయి�
‘AP EDCET-2019’ ప్రవేశ ప్రకటన విడుదలైంది. 2019-20 సంవత్సరానికిగాను ఎడ్యుకేషన్ కళాశాలల్లో రెండేళ్ల B.ED కోర్సులో ప్రవేశానికి సంబంధించి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలచేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు EDCET-2019 దరఖాస్తుకు అర్హు
ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్ కో) జోన్ల వారీగా ఖాళీగా ఉన్న 171 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ – ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. జోన్ల వారీగా ఖాళీలు : వ�
తెలంగాణలో SI, కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు పోలీసు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలో SI, కానిస్టేబుల్ పోస్టుల భర్త�
భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు, అర్హతలు తదితర వివరాలు త్వరలో వెబ్సైట్లో అందుబాటులో ఉంట�
ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికార పార్టీలు పాటించాలిసిన నిబంధనలు. కోడ్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వ పథకాల్లో, చట్టాల్లో మార్పులు చేయరాదు. అధికారి�
గుజరాత్లోని సూరత్లో 60 ఏళ్ల ఓ దివ్యాంగుని పట్టుదల ముందు వైకల్యం చిన్నబోయింది. అతని పేరు విష్ణు పటేల్, అతను మెకానికల్ ఇంజినీర్ కాదు,
కేంద్ర ఎన్నికల సంఘం 2019 సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మే నెలలో నిర్వహించనున్న JEE మెయిన్2, JEE అడ్వాన్స్డ్, CA పరీక్ష తేదీలపై స
ఆదివారం తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్ ఫ్లైవర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. సంతోషంగ దేవుడి దర్శనానికి వెళుతున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రా దంపతులు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి అక్షర్ధామ్ ఆ
బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నవారందరికి శుభవార్త. బ్యాంకులో ఉద్యోగం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నవారి కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, టెర్రిటరీ హెడ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇప్పట