Home » 2019
తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో LLB (LAW), LLM (పీజీ లా) కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా నిర్వహించే టీఎస్ లాసెట్/టీఎస్ పీజీ లాసెట్-2019 నోటిఫికేషన్ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మూడు, ఐదేళ్ల కాలపరిమితి�
వివాహ వేదికపైకి పెళ్లికొడుకు మద్యం సేవించి రావడంతో వధువు పెళ్లికి నిరాకరించిన ఘటన బిహార్లోని దుమారిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన బీహార్లోని దుమ్రి చాప్రియా గ్రామంలో జరిగింది.బబ్లూ అనే యువకుడితో రింకీ కుమారికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు �
కరీంనగర్ జిల్లాలో వేములవాడలో కొలువై ఉన్న శ్రీ రాజన్న స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఈ రోజు సోమవారం కావడం.. అంతేగాక ముందు రెండు రోజుల�
ఏపీలో మెడికల్ PG సీట్ల భర్తీకి మార్చి 25 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మార్చి 17 నుంచి 23 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో PG సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ జరగనుండగా.. మార్చి 25 నుంచి రాష్ట్రాల్లోని వర్సిటీలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్�
వివిధ జాతీయ విద్యాసంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ MSC కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (NEST)-2019 దరఖాస్తు గడువు పెరిగింది. మార్చి 11తో ముగియనున్న గడువును మార్చి 18 వరకు పొడిగించారు. * విద్యా అర్హులు: �
తమిళ హీరో ఆర్య(38), అందాల భామ సయేషా సైగల్(21)ల వివాహం నేడు హైదరాబాద్లో ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల నుండి వీరి వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం(మార్చి 8,2019)న జరిగిన ప్రీ వెడ్డిం�
జియోతో టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన ప్రముఖ బిలియనీర్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇప్పుడు ఈ-కామర్స్ రంగంపై దండయాత్రకు సిద్ధమౌతున్నారు. ఈ-కామర్స్ బిజినెస్లో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. టెలికంలో జియోని తిరుగులేని శక్తిగా న�
బౌద్ధంలో మహాయాన పద్ధతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చైనా, సింగపూర్, కంబోడియా, మలేసియా, జపాన్.. తదితర దేశాలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి. మహాయాన పద్ధతిని విశ్వవ్యాప్తం చేసిన ఆచార్య నాగార్జునుడంటే.. ఆ దేశాల్లో బౌద్ధులకు ప్రత్యేక ఆరాధన భావముంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం (మార్చి 10,2019)న అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని స్వామివారిని ప్రభాత కిరణాలు తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సూర్య కిరణాలు ముం�
ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ & ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ విభాగంలో ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన�