Home » 2019
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.మే-23,2019న వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరిని దేశ ప్రధానిని చేస్తాయి ఎవరినీ ప్రతిపక్షంలో కూర్చోబెడతాయని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.అసలు ఈ ఎన్నికల్లో ఎవరు ప్రధాని అవుతారని తెలియాలంటే మీ ఇంటి దగ్గర్�
న్యూ కపుల్ ఆర్య-సాయేషాలు మార్చి 10న హైదరాబాద్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ఎవరూ పెద్ద నటులు రాకపోవడం గమనార్హం. అల్లు అర్జున్, విశాల్ లాంటి ఒకరిద్దరు తప్ప మన ఇండస్ట్రీ నుంచి ఎవరూ అక్కడ కనిపించలేదు. ఇక ని�
భారతదేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం RRR. ఈ చిత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు రాజమౌళి. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్ నటిస్తుందని ప్రకటించిన జక్కన… ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ పిల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ నటించనుంది �
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
బెంగుళూరులో స్వతహాగా యోగా టీచర్ అయిన అనుష్క పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సూపర్’సినిమా ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన సినిమాల ద్వారా తెలుగు చిత్రరంగంలో స్టార్ హీరోయిన్ గా త�
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమాల ఎంపికలోనే కాదు క్రేజ్ పరంగానూ విజయ్ ఇమేజ్ తారా స్థాయికి చేరింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి పాత్రతో అదరగొట్టీన విజయ్ ఆ తర్వాత పెళ్లిచూపులు, అదే సంవత్
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ బాలుడుని ఢీకొట్టాడు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికి వివిధ ఇంజినీరింగ్ కోర్సుల్లో డిప్లొమా ప్రవేశాలకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్(SBTET) ‘పాలిసెట్ – 2019’ నోటిఫికేషన్ను విడు
ఏపీలో జూనియర్ కాలేజీలకు మార్చి 29 నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉదయలక్ష్మి బుధవారం (మార్చి 13,2019)న ప్రకటించారు. తిరిగి జూన్ 3న కళాశాలలు తెరచుకుంటాయని వెల్లడించారు. Read Also : మే 22 డీఈఈసెట్ పరీక్ష అంతేకాదు, రాష్ట్
ఈ రోజుల్లో ఏ పని చేసినా వాటిని ఫోటోలు తీసుకోడం లేదా వీడియోలు తీసుకుని సోషల్ మీడీయాలో వైరల్ చేయడం జనాలకు అలవాటుగా మారింది. ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర్నుంచి ఆన్లైన్ చాలంజ్లు ఎక్కువైయాయి ఏవేవో చాలెంజ్ లు వస్తుంటాయి…కానీ ఇదివరకు వచ్చిన ఐస�