Home » 2020-21 Budget
CM KCR Budget Interim Review : 2020 – 2021 బడ్జెట్పై మధ్యంతర సమీక్ష జరుపుతున్నారు సీఎం కేసీఆర్. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ఆర్థిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా…తెలంగాణలో లోటు బడ్జెట్ ఉన్న కారణంగా..రాష్ట్రానికి ఎంత
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రసంగంలో రికార్డ్ సృష్టించారు. సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగంలో తన సొంత రికార్డును తానే బ్రేక్ చేశారు. గత బడ్జెట్ ప్రసంగం రెండు గంటల..17 నిమిషాలు కొనసాగగా.. ఈ సంవత్సరం..రెండు గంటల 41 నిమిషాల పాటు ప్�
పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తనదైన శైలి 2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ నోటి వెంట కశ్మీరీ పద్యం జాలువారింది. మన దేశం దాల్ సరస్సులోని విరబూసిన కమలం లాంటిదని నిర్మలా చెప్పడంతో సభలోని సభ్యులు కరతాళ ధ్వనుల
పీఎం కుసుమ్ పథకం ద్వారా 20 లక్షల మంది రైతులకు సోలాప్ పంపులు పంపిణీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-21 బడ్జెట్ ను లోక్సభ పెట్టిన మంత్రి నిర్మలా మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్ప�