Home » 2024 Lok Sabha elections
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళనలో మోదీ ఉన్నారని లాలూ చెప్పారు....
బీజేపీకి అంగ, అర్ధ బలాలు.. సంస్థాగత నిర్మాణం ఉన్న కర్ణాటక, తెలంగాణల్లో పరిస్థితి ఇలా ఉంటే.. అసలు ఏమాత్రం క్యాడర్ బలంలేని తమిళనాడు, కేరళల్లో ఎలా గెలుస్తుందనేది పొలిటికల్ అనలిస్టులకు కూడా అంతుబట్టడం లేదు.
దేశంలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ప్రధాని అభ్యర్థి ఎంపీ రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (76) అన్నారు. ఓ ఇంటర్వ్యూలో కమల్ నాథ్ మాట్లాడుతూ... ‘‘2024 లోక్సభ ఎన్నికల గురించి