Home » 2024 Lok Sabha elections
నామినేషన్ ఉపసంహరణ తరువాతరోజు నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
రైతులకు 5 ప్రధాన హామీలతో కిసాన్ న్యాయ్ పేరుతో హామీపత్రాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.
లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో ఈసారి అభ్యర్థుల ఎంపికపై లోతుగా కసరత్తు చేస్తొంది.
తెలుగు సినిమాల్లో నటించిన రచన బెనర్జీ ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఉత్తర భారతదేశంలో పార్టీ బలహీనంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాహుల్, ప్రియాంక పోటీచేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తుల విషయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ముందు బొక్కింది అంతా కక్కిస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారు.. అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ తో లాలూచీ పడుతున్నారా? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ నుంచి తనకు టికెట్ కేటాయిస్తే బీసీ కార్డుతో విజయం సాధించి చూపిస్తానంటూ..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా? అంటే అవునంటున్నాయి అధికార బీజేపీ వర్గాలు. 2024వ సంవత్సరంలో జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు ఊరట కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తో�
రాబోయే 2024 లోక్సభ ఎన్నికలకు అధికార బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. దేశంలో భారతీయ జనతా పార్టీ 50 శాతం ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జనవరి 15వతేదీ తర్వాత బీజేపీ క్లస్టర్ సమావేశాలను ప్రారంభించనుంది....