-
Home » 2024 Lok Sabha elections
2024 Lok Sabha elections
ఎంపీల జీతం ఎంత? అలవెన్సులతో కలిపి నెలకు ఎంత అందుకుంటారో తెలుసా?
MP Salary Per Month : పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీలకు అందే సౌకర్యాలు ఏంటి? ఎంత జీతం? అలవెన్సుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి.. అధికార బీజేపీ పార్టీకి ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
గాజువాక పీపుల్స్ మ్యానిఫెస్టో - 2024 విడుదల చేసిన మంత్రి గుడివాడ అమర్ నాథ్.. కీలక హామీలు ఇవే..
ఉద్యోగ అవకాశాలకోసం ఎదురు చూస్తున్న యువతకు ’విజయ వారధి’ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.
ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం.. సభలు, రోడ్ షోలలో పాల్గోనున్న ప్రధాని
ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో మోదీ పాల్గోనున్నారు.
అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర.. చింతపాలెం వద్ద బహిరంగ సభ.. రూట్ మ్యాప్ ఇదే..
19వ రోజు బస్సు యాత్రను గోడిచర్ల ప్రాంతం నుంచి ఉదయం 9గంటలకు సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా ..
విశాఖలోనే సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది : బొత్స సత్యనారాయణ
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చామని, ఉద్యోగులకు చెప్పే చేశామని బొత్స సత్యనారాయణ అన్నారు.
మరో ఐదేళ్లుకూడా రేవంత్ రెడ్డే సీఎం.. మళ్లీమళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు. మరో ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు. మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
నయా నాటకానికి తెరతీశారు..! కాంగ్రెస్ జనజాతర సభపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు
75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ.. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు.. జనగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు అంటూ కేటీఆర్ అన్నారు.
మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
లోక్సభ ఎన్నికల ప్రక్రియ.. తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే?
First Phase of LS polls 2024 : ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. మార్చి 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి దశ ఎన్నికకు సంబంధించి ఆయా లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి ప్రారంభం కానుంది.