Home » 2nd odi
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో ఓడిన భారత్.. వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది.
పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్ జమాన్ (193; 155 బంతుల్లో 18ఫోర్లు, 10సిక్స్)ను రనౌట్ చేశాడు క్వింటన్ డికాక్.. ఏదోలా మాయ చేసి జమాన్ను 200 స్కోరు చేయనియకుండానే పెవిలియన్ పంపించాడు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో వన్డే పూణే వేదికగా జరగనుంది. ఫస్ట్ మ్యాచ్ విక్టరీతో మంచి ఊపుమీదున్న టీమిండియా.. ఈ మ్యాచ్లో గెలిచి ముచ్చటగా మూడో సిరీస్నూ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
Cricket: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా సిరీస్ను దక్కించుకునే అవకాశం కోల్పోయింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేను గెలిచిన ఆసీస్.. రెండో వన్డేలో కూడా విజయం సాధించింది. 51 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా.. మ్య�
ముంబై వన్డేలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలకు పోయిన టీమిండియా కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో కోహ్లీ సేన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప�
పరాజయంపై ప్రతీకారం తీర్చుకునేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. టీమిండియాకు బాగా కలిసొచ్చిన విశాఖ తీరంలో విండీస్ జట్టుతో రెండో వన్డేలో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచ్ను గెలిచి ఊపుమీదున్న కరేబియన్లు.. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీ
కివీస్ పై మరోసారి పైచేయి సాధించింది టీమిండియా. ఆరంభం నుంచి గడగడలాడించిన భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించారు. కివీస్ బ్యాట్స్ మెన్ ను ఘోరంగా కట్టడి చేయడంతో భారత బౌలర్లు.. న్యూజిలాండ్ ను చిత్తు చేయగలిగారు.
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శనతో అలరించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓవర్లు పూర్తయ్యేసరికి 324పరుగులు చేసి న్యూజిలాండ్కు భారీ టార్గెట్ ఇచ్చింది. పర్యటనలో భాగంగా జరిగిన తొలి వ�
ధోనీ భాయ్.. క్రీజులోకి వచ్చే ముందు వరకూ వికెట్లు కోల్పోయి మేమంతా అయిపోయిందనుకున్నాం. ఆ తర్వాత చక్కని భాగస్వామ్యాన్ని కొనసాగించాం. ఈ దశలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు నానా కష్టాలు పడ్డాం.
భారత్ ఖాతాలో ఒక పరుగు చేరి ఉండాల్సింది కాదంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటింగ్లోనే భారత్ ఖాతాలో ఓ పరుగు తప్పుగా దొర్లిందంటూ వీడియోతో సహా పోస్టు చేసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.