2nd odi

    Ind Vs SA : మరో ఓటమి.. వన్డే సిరీస్ కూడా కోల్పోయిన భారత్

    January 21, 2022 / 10:25 PM IST

    సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో ఓడిన భారత్.. వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది.

    Fake Fielding : డికాక్‌ మాయ.. డబుల్ సెంచరీ చేయకుండా జమాన్‌‌ను ఎలా రనౌట్ చేశాడో చూడండి..

    April 5, 2021 / 02:07 PM IST

    పాకిస్థాన్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్‌ జమాన్ ‌(193; 155 బంతుల్లో 18ఫోర్లు, 10సిక్స్)ను రనౌట్‌ చేశాడు క్వింటన్ డికాక్.. ఏదోలా మాయ చేసి జమాన్‌ను 200 స్కోరు చేయనియకుండానే పెవిలియన్ పంపించాడు.

    IND vs ENG: రెండో వన్డేకు రెడీ.. అయ్యర్ స్థానంలో సూర్యకుమార్!

    March 26, 2021 / 07:00 AM IST

    టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో వన్డే పూణే వేదికగా జరగనుంది. ఫస్ట్ మ్యాచ్‌ విక్టరీతో మంచి ఊపుమీదున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి ముచ్చటగా మూడో సిరీస్‌నూ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.

    సిరీస్ చేజార్చుకున్న టీమిండియా..

    November 29, 2020 / 07:08 PM IST

    Cricket: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా సిరీస్‌ను దక్కించుకునే అవకాశం కోల్పోయింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేను గెలిచిన ఆసీస్‌.. రెండో వన్డేలో కూడా విజయం సాధించింది. 51 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా.. మ్య�

    టీమిండియా గెలిచి నిలిచేనా : సిరీస్‌పై ఆసీస్ కన్ను

    January 17, 2020 / 01:31 AM IST

    ముంబై వన్డేలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలకు పోయిన టీమిండియా కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ సేన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప�

    సాగర తీరాన సమరానికి సిద్ధమైన భారత్ vs విండీస్

    December 18, 2019 / 02:01 AM IST

    పరాజయంపై ప్రతీకారం తీర్చుకునేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. టీమిండియాకు బాగా కలిసొచ్చిన విశాఖ తీరంలో విండీస్ జట్టుతో రెండో వన్డేలో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచ్‌ను గెలిచి ఊపుమీదున్న కరేబియన్లు.. ఈ మ్యాచ్‌లోనూ విజయం  సాధించి సిరీ

    మళ్లీ గెలిచాం: కివీస్‌పై భారీ విజయం సాధించిన కోహ్లీసేన

    January 26, 2019 / 09:04 AM IST

    కివీస్ పై మరోసారి పైచేయి సాధించింది టీమిండియా. ఆరంభం నుంచి గడగడలాడించిన భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించారు. కివీస్ బ్యాట్స్ మెన్ ను ఘోరంగా కట్టడి చేయడంతో భారత బౌలర్లు.. న్యూజిలాండ్ ను చిత్తు చేయగలిగారు.

    విజృంభించిన టీమిండియా, కివీస్ టార్గెట్ 325

    January 26, 2019 / 05:37 AM IST

    న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శనతో అలరించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓవర్లు పూర్తయ్యేసరికి 324పరుగులు చేసి న్యూజిలాండ్‌కు భారీ టార్గెట్ ఇచ్చింది. పర్యటనలో భాగంగా జరిగిన తొలి వ�

    ధోనీతో కలిసి బ్యాటింగ్ చేయడం కలిసొస్తుంది: విరాట్ కోహ్లీ

    January 16, 2019 / 09:56 AM IST

    ధోనీ భాయ్.. క్రీజులోకి వచ్చే ముందు వరకూ వికెట్లు కోల్పోయి మేమంతా అయిపోయిందనుకున్నాం. ఆ తర్వాత చక్కని భాగస్వామ్యాన్ని కొనసాగించాం. ఈ దశలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు నానా కష్టాలు పడ్డాం.

    ఆ ఒక్క పరుగు చేయకుండానే భారత్ గెలిచిందా

    January 16, 2019 / 07:03 AM IST

    భారత్ ఖాతాలో ఒక పరుగు చేరి ఉండాల్సింది కాదంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటింగ్‍లోనే భారత్ ఖాతాలో ఓ పరుగు తప్పుగా దొర్లిందంటూ వీడియోతో సహా పోస్టు చేసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

10TV Telugu News