Home » 3rd T20I
IND vs SL 3rd T20I : మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సూపర్ ఓవర్ ఆడి ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. ఫలితంగా 3-0తో భారత్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది.
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 13.5 ఓవర్లలోనే 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఈ రోజు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలలో ఇదీ ఒకటి.
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. నేపియర్లో ఉన్న మెక్ లీన్పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రేపటి మ్యాచ్లో గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది.
న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ముందు 185 పరుగుల టార్గెట్ ఉంచింది.
నిర్ణయాత్మక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్లో 81పరుగులకే భారత్ ఇన్నింగ్స్ ముగించింది.
భారత్, శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ గురువారం(29 జులై 2021) భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు జరగనుంది. ఇంతకుముందు, ఇరు జట్లు ఒక్కొక్క మ్యాచ్ గెలవగా.. మూడో మ్యాచ్ కీలకం కానుంది.
Ind vs Eng T20I: అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 157పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా చేధించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లండ్ మరో 10బ
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ ; 77 నాటౌట్) వీరబాదుడు బాదేశాడు. హాఫ్ సెంచరీతో కోహ్లీ వన్ మ్యాన్ షోను ప్రదర్శించాడు.
టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. 5.2 ఓవర్లు ముగిసేసరికి భారత్ 24 స్కోరు వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (11), రిషబ్ పంత్ (7) నాటౌట్గా కొనసాగుతున్నారు.