Home » 3rd Test
Ind Vs Eng: ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 22 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఇంగ్లీష్ బౌలర్లు పైచేయి సాధించారు. చేతిలో 6 వికెట్లత
ఓపెనర్ డెవాన్ కాన్వే 4 పరుగులకే ఆకాశ్ దీప్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
న్యూజిలాండ్తో ఓటమి టీమిండియాను బాధిస్తోందని చెప్పారు.
రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసింది.
స్టీవ్ స్మిత్ ముందుకు వచ్చి రైట్ సైడ్ షాట్ ఆడేలా మిర్ హంజా చాకచక్యంగా బౌలింగ్ చేశాడు. ఫీల్డర్ల ట్రాప్లో చిక్కుకోవడం స్టీవ్ స్మిత్ వంతు అయింది.
76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 18.5 ఓవర్లలోనే విజయం సాధించింది. మూడోరోజు ప్రారంభంలోనే మ్యాచ్ ముగియడం విశేషం. మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. అత్యధికంగా విరాట్ కోహ్లీ 22 �
ఇంగ్లండ్తో జరిగే హెడింగ్లే మూడో టెస్టులో టీమిండియా భారత బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యం చెందారు. తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే కోహ్లీసేన ఆలౌట్ అయింది.
పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. వికెట్ నష్టపోకుండా 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది భారత జట్టు. భారత్ భోజన విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేయగా.. తర్వాత రోహిత్ శర్మ మెరుపులు కారణంగా 7.4ఓవర్లలోనే టార్�
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో 145 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన టీమిండియా.. తర్వాత ఇంగ్లండ్ బాలర్లను 81పరుగులకే చుట్టేసింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు కుప్పకూలింది. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో.. ఇంగ�
పింక్ బాల్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత బౌలర్లు ఇంగ్లాండ్ నడ్డి విరవగా.. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన భారత బ్యాట్స్మెన్లు కూడా చతికిలపడ్డారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ అద్భుతమైన మలుపు తిరిగింద