3rd Test

    మూడవ టెస్ట్‌లో భారత్ ఆధిపత్యం.. ఇంగ్లాండ్ ఆలౌట్!

    February 24, 2021 / 06:42 PM IST

    పింక్‌ బాల్‌ టెస్ట్‌లో ఫస్ట్ డే.. భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 48.4 ఓవర్లలోనే 112పరుగులకు ఆలౌట్‌ అయింది. మొదటి సెషన్‌ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ ఓపెనర్‌ సిబ్లీని డకౌట్‌ చేసిన ఇషాంత్‌ టీమిండియాకు శుభారంభం అం�

    ఇండియాలో తొలిసారిగా పింక్ బాల్ టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్

    February 24, 2021 / 02:38 PM IST

    IndvsEng, 3rd Test: టీమిండియాతో బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌కు లక్షా పదివేల సీటింగ్ సామర్థ్యం ఉన్న మొతెరా స్టేడియం వేదికైంది. డే/నైట్ ఫార్మాట్‌లో ఈ మ

    ‘స్మిత్ మళ్లీ దొరికిపోయాడు.. జీవితకాలం బ్యాన్ చేసినా సరిపోదు’

    January 11, 2021 / 12:06 PM IST

    Steve Smith: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి సమస్యల్లో ఇరుక్కున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సోమవారం జరిగిన చివరి రోజు మ్యాచ్‌లో నేలను గీకుతూ కనిపించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఇండియా వికెట్ కీపర్ రి�

    సిడ్నీ టెస్టు : భారత్ 244 ఆలౌట్

    January 9, 2021 / 10:09 AM IST

    India vs Australia 3rd Test : భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో మూడో టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా జట్టు 94 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆరు వి�

    స్మిత్ సెంచరీ : ఆసీస్ 338 ఆలౌట్.. నిలకడగా టీమిండియా

    January 8, 2021 / 10:52 AM IST

    3rd Test-Sydney-India trail by 308 runs : టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 338 పరుగులకు చాపచుట్టేసింది. 166/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఆసీస్‌ రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆట ఆరంభించింది. రెండో రోజు ఆటలో మరో 172 పరుగులు జోడి�

    భారత్ క్లీన్ స్వీప్: చరితకు శ్రీకారం.. వైట్ వాష్ చేసిన ఫస్ట్ కెప్టెన్

    October 22, 2019 / 04:59 AM IST

    భారత పర్యటనలో భాగంగా మూడు టీ20లు మూడు టెస్టులు ఆడేందుకు వచ్చిన సఫారీలకు చుక్కలు చూపించారు భారత ఆటగాళ్లు. వర్షం కారణంగా ఒక టీ20 రద్దు కాగా 1-1సమంగా సిరీస్ ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత టెస్టు ఫార్మాట్ లో భాగంగా ఆడిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ ఘున విజయ�

    నో డౌట్.. సిరీస్ మనదే: వైట్ వాష్ దిశగా భారత్

    October 21, 2019 / 12:04 PM IST

    భారత పర్యటనలో భాగంగా మూడు టీ20లు మూడు టెస్టులు ఆడేందుకు వచ్చిన సఫారీలకు పరాభవం తప్పేట్లు లేదు. వర్షం కారణంగా ఒక టీ20 రద్దు కాగా 1-1సమంగా సిరీస్ ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత టెస్టు ఫార్మాట్ లో భాగంగా ఆడిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ కు దాదాపు విజయం ఖాయ�

    తొలి ఇన్నింగ్స్ లో తలొంచిన సఫారీలు

    October 21, 2019 / 08:29 AM IST

    సొంతగడ్డపై సఫారీలను చిత్తు చేసింది టీమిండియా. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టుల ఆధిక్యంతో కొనసాగుతున్న భారత్ మూడో టెస్టులోనూ అదే దూకుడు కొనసాగించింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ ను 497పరుగుల వద్ద డిక్లేర్ చేసి.. సఫారీలను ఘ

    డబుల్ సెంచరీతో వెనుదిరిగిన రోహిత్

    October 20, 2019 / 07:05 AM IST

    రాంచీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియా ఓవర్ నైట్ స్కోరు 224/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ దూకుడుగా ఆడింది. ఉదయం ఆటలో సెంచరీకి మించిన స్కోరుతో రహానె వెనుదిరిగితే లంచ్ బ్రేక్ తర్వాత రోహిత్ డబుల్ సెంచరీ దాటేసి పెవిలియన్ బాటపట్టాడు.

    తొలి రోజు ఆట ముగించిన టీమిండియా

    October 19, 2019 / 12:23 PM IST

    రాంచీ వేదికగా సఫారీలపై సవారీ చేస్తున్న భారత జట్టు తొలి రోజు ఆటముగించింది. మూడో టెస్టులోని తొలి రోజును ఆచితూచి ఆడుతూ నడిపించింది రోహిత్-రహానె జోడి. తొలి సెషన్ లోనే 3వికెట్లు కోల్పోయినా రోహిత్ సెంచరీకి మించిన స్కోరుతో అలరించాడు. 4సిక్సులు బాద�

10TV Telugu News