Home » 4th Test
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. వర్షం రావడం, సరైన వెలుతురు లేకపోవడం కారణంగా ఆంపైర్లు ఆటను నిలిపివేశారు. మూడో రోజు ఆట ప్రారంభం నుంచి భారత బౌలర్లు విజృంభించడంతో భారత్ పైచ
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆసీస్ విసిరిన బంతులను బౌండరీలు దాటిస్తూ సెంచరీ నమోదు చేశాడు.
సిరీస్లో మూడో శతకం నమోదు మెప్పించిన మయాంక్ అగర్వాల్ రాహుల్, కోహ్లి, రహానె విఫలం సిడ్నీ : కొరకరాని కొయ్యగా ఉన్న టీమిండియా బ్యాట్ మెన్ పుజారాను ఎట్టకేలకు కంగారులు అవుట్ చేశారు. క్రీజులో పాతుకపోయి…సెంచరీ బాది…డబుల్ సెంచరీ వైపు దూసుకె
సిడ్నీ : ఆసీస్తో భారత్ నాలుగో టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన ఇండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కంగారూల గడ్డపై ఈ టెస్ట్లో భారత్ గెలిచినా, డ్రా చేసుకున్నా చరిత్రే అవుతుంది. నాలుగు మ్యాచ్ల సిరీస్లో అడిలైట్లో గెలిచి, పెర్త్లో బోల్తా