9

    Chandrayaan-2 : చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు తిరిగిన ఆర్బిటర్

    September 7, 2021 / 10:54 AM IST

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకుంది. చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు తిరిగింది.

    Corona : 9,346 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని సుప్రీంకోర్టుకు తెలిపిన NCPCR

    June 1, 2021 / 03:46 PM IST

    కరోనా సోకి భారత్ లో 9,346 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని పిల్లల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. వారందరి సంక్షేమం కోసం ఆరు దశల పథకాన్ని రూపొందించామని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. తల్లిదండ్రుల్ని కోల్�

    Black Fungus in Inidia : భారత్ లో 9 వేల బ్లాక్ ఫంగస్ కేసులు..ఫుల్ అయిపోతున్న హాస్పిటల్స్

    May 27, 2021 / 03:16 PM IST

    Black Fungus in Inidia : భారతదేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 9,000కు చేరుకున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకి కొన్ని ప్రాంతాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. భారతదేశంలో 8,800కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యి దాదాపు 9వే

    స్కూల్స్ ఓపెన్ చేసిన ఫలితం : 9 వేల మందికి పైగా విద్యార్దులకు కరోనా

    August 27, 2020 / 10:48 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచంలోని పలు దేశాల్లో విద్యాసంస్థలన్నీ మూతపడటంతో విద్యావ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. దీంతో ఇంకెన్నాళ్లు ఇలా స్కూల్స్ మూసి ఉంచాలి? కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూల్స్ రీఓపెన్ చేయాలని దాదాపు అన్ని దేశాల

    తెలంగాణలో 24 గంటల్లో 1,610 కరోనా కేసులు

    July 28, 2020 / 09:46 PM IST

    తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం (జులై 28, 2020) రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. కరోనాతో 9 మంది చనిపోయారని వివరించారు. జీహెచ్‌ఎంసీ �

    ఫ్లిప్‌కార్ట్‌లో మరో 9వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న వాల్ మార్ట్

    July 15, 2020 / 02:47 PM IST

    భారత ఈ-కామర్స్‌ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్, జియోమార్ట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌…ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో పలు దఫాలుగా పెట్టుబడులు పెట్�

    ‘తబ్లిగీ’ తక్లీఫ్ : 9,000 మందికి క్వారంటైన్‌

    April 3, 2020 / 01:46 AM IST

    కనిపించని పురుగు (కరోనా వైరస్) ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలోకి ప్రవేశించిన ఈ మహమ్మారి..అందరినీ గడగడలాడిస్తోంది. దేశం మొత్తాన్ని లాక్ డౌన్ లోకి నెట్టేసింది కేంద్రం. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు విస్తరించింది ఈ రాకాసి. కానీ..కేసులు తగ్గు

    హైదరాబాద్ ను వెంటాడుతున్న కరోనా భయాలు : గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో 9 మంది అనుమానితులు

    February 5, 2020 / 03:56 PM IST

    కరోనా ప్రపంచ దేశాలను వణకిస్తోంది. చైనాను కరోనా వైరస్‌ పట్టిపీడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. బుధవారం 9 మంది అనుమానితులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గా�

    9 వేల 674 గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    October 26, 2019 / 07:19 AM IST

    ఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. పలు కారణాలతో 9 వేల 674 వాలంటీర్ల పోస్టుల భర్తీకి 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్ 01వ తేదీ నుంచి భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. నవంబర్ 10 �

    బంగారు కొండలు : వెంకన్న బంగారం 9వేల కేజీలు

    May 11, 2019 / 10:20 AM IST

    ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో ఆదాయం ఎక్కువగా ఉన్న దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో మొత్తం 9వేల కేజీల బంగారం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో 7,235 కేజీల బంగారం 2 జాతీయ బ్యాంకుల్లో, వేర్వేరు డిపాజిట్ స్కీమ్‌లతో డి�

10TV Telugu News