Home » Aadavallu Meeku Johaarlu
ఈ వారం చూసినోళ్లకి చూసినన్ని సినిమాలు.. అటు ధియేటర్లు, ఇటు ఓటీటీలు వరసపెట్టి నువ్వా నేనా అన్నట్టు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి పోటీ పడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు..
ఈ వారం ధియటేర్లో రిలీజ్ అయ్యేది చాలా తక్కువ సినిమాలే. కానీ ఓటీటీలో మాత్రం కామెడీ, యాక్షన్ రొమాన్స్ ఇలా ఏ జానర్ కి కావల్సిన సినిమాలు ఆ జానర్ వాళ్లని ఎంటర్ టైన్ చెయ్యడానికి రెడీగా..
ధియేటర్లే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల పండగ స్టార్టయ్యింది. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఓటీటీ లోకి రాబోతున్నాయి. ఏదో అల్లా టప్పా చిన్న సినిమాలు కాదు..
చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీస్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్..
శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని..
కోవిడ్ ప్రభావం మాగ్జిమమ్ తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు, సినిమా రంగం కూడా స్పీడప్ అయ్యింది. వరసగా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భారీ కలెక్షన్స్..
శర్వాకి ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది..!
మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మిగతా హీరోయిన్స్ కి భిన్నంగా చాలా న్యాచురల్ గా ఉండే పాత్రల్ని..
బ్యాక్ గ్రౌండ్ భారీగా లేదు కానీ హీరోగా ఎదిగాడు. మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ వరుస ఫ్లాపులు ఈమధ్య శర్వానంద్ ఫేట్ ను మార్చేశాయి. అందుకే మళ్లీ తనదైన స్టైల్లో అట్రాక్ట్..
రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ''దర్శకుడు కిషోర్ నాకు ఈ కథ చెప్పినప్పుడే చాలా నచ్చింది. హీరో పాత్ర ఉండగా అతని చుట్టూ ఉన్న మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజుల్లో కథ రావడం.....