Home » Aadhaar Card
రేషన్ కావాలా కార్డు చూపించు.. లోన్ కావాలా కార్డు జిరాక్స్ ఇవ్వు.. బస్సు, రైలు టికెట్టు.. చివరికి చచ్చిన తర్వాత స్మశానంలో కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే పనులు జరిగే రోజులు వచ్చేశాయి. తిండి కోసం కూడా ఆధార్ లింక్ చేసినోళ్లు.. మద్యంకి మాత్రం మినహాయిం�
మొబైల్ వాలెట్ వినియోగదారులకు ఆర్బీఐ బ్యాడ్ న్యూస్ చెప్పంది. సంస్థలకు కేవైసీ నిబంధనలు కొత్త సమస్యగా మారాయి. కస్టమర్ల వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్బీఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది.