Home » Aakash Chopra
ట్రినిడాడ్ వేదికగా నేటి నుంచి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమవుతోంది. మామూలుగా అయితే ఈ మ్యాచ్ ను పెద్దగా ఎవ్వరు పట్టించుకునే వారు కాదు. అయితే ఈ మ్యాచ్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అదరగొడుతున్నాడు. మొదటి రోజు ఆటలో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు.
విండీస్కు వెళ్లే టెస్టు జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవటంతో పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ టార్గెట్గా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపించారు.
కోల్కతా స్పిన్నర్ సుయాశ్ శర్మ పై నెటీజన్లు మండిపడుతున్నారు. యశస్వి సెంచరీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడని ఆరోపిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలానికి 590 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశారు నిర్వాహకులు. అందులో రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, మొహమ్మద్ షమీలతో పాటు...
MS Dhoni Helicopter Shot : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ వెరీ డిఫరెంట్ గా ఉంటుంది. అతని ఆటకు ఎంతో మంది ఫిదా అవుతుంటారు. అతని బ్యాటింగ్ ఎప్పుడు షురూ అవుతుందా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. హెలికాప్టర్ షాట్ కొట్టడం ధోని ప్రత్యేక స్�
కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ను చేజాతులురా చేజార్చుకుందని దారుణంగా విమర్శలు వినిపిస్తున్నాయి. 15వ ఓవర్ తర్వాత ఇంకా 30బంతులు ఉండగా..
ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు మూడు వికెట్లు కోల్పోయింది.
ఐపీఎల్ సీజన్ 14 ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో కోహ్లీ రోహిత్ ను రనౌట్ చేశాడు.