Home » Abroad
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు అమెరికా అగ్రస్థానంలో నిలచింది. వరుసగా మూడో ఏడాది కూడా యూఎస్లో విద్య అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు ఎగబడుతున్నారని తాజాగా విడుదలైన ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది....
"ప్రధానమంత్రి గత ప్రభుత్వాలను ఎగతాళి చేశారు. దేశంలోని 70 ఏళ్ల రాజకీయ చరిత్రపై విదేశాల్లో ప్రసంగాలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది కేవలం మన రాజ్యాంగ సంస్థలపై ప్రణాళికాబద్ధమైన దాడి జరుగుతోందని మాత్రమే" అని సుర్జేవాలా అన్నారు.
సిద్ధిఖీ తన మాటల్లో ఎక్కడా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ, ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ అనే పదం ఇమిడి ఉందని వేరే చెప్పనక్కర్లేదు. ఇకపోతే, సిద్ధిఖీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలు �
తెలంగాణలో గల్ఫ్ ఏజెంట్ల మోసం మరోసారి బయటపడింది. గల్ఫ్ దేశాలతో పాటు మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మాయలేడి.. పరారయ్యింది.
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల కొరత కూడా దేశాన్ని వేధిస్తోంది.
Agrigold scams..a huge amount of money hidden abroad : అగ్రిగోల్డ్ సంస్థ… ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసి దుకాణం మూసేసిన సంస్థ. 7 రాష్ట్రాల్లో 6వేల 300 కోట్ల డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్ సంస్థ… ఆ సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంది. కానీ ఇప్పటి వరకు అందరి మదిలో ఉన్న
విదేశాల నుంచి ఇండియాకు రాబోయే వారికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త గైడ్ లైన్స్ను ఇష్యూ చేసింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ప్యాసింజర్లను ఐదు కేటగిరీల వారీగా మినహాయింపు ఇచ్చారు. ఏడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ తో వారిని అనుమతిస్�
హైదరాబాద్ లో విదేశీ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు. నగరవాసులకు డబ్బులిచ్చి విదేశాల్లో సర్జరీ చేయిస్తున్న వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై శ్రీలకంతోపాటు భారత్ లో కేసులున్నాయి. భారత్ లోని వివిధ రాష్ట్రాల్లోనూ
ప్రపంచం ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతుంది. కరోనా మహమ్మారి దెబ్బకు చిగురుటాకులా వణికి పోతుంది. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 12లక్షల మందికి సోకగా.. 70వేల మంది వరకు చనిపోయారు. అయితే ఈ వైరస్ పుట్టి�
కరోనా వైరస్ భయాందోళనలతో పలు దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే హీరో మంచు విష్ణు భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్, ఐరావిద్య విదేశాల్లో ఉండిపోవాల్సి వచ్చింది.