Home » ACCUSE
another sensation in disha case: ఏడాది క్రితం దేశం మొత్తం సంచలనం రేపి దిశ హత్య కేసు ఇప్పుడు మరిన్ని సంచలనాల మయం కాబోతోంది. దిశ హత్య ఉదంతమే తీవ్ర విషాదాంతమైతే, ఆ కేసు నిందితుల ఎన్ కౌంటర్ మరో సంచలనం. ఈ సంఘటనలపై సినిమా తీసేందుకు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రయత్నాలు మరో �
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు వధువు, ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా జూలై 3న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అదే నిందితులు దిశను లారీలో ఎక్కించుకుని వెళ్తున్న
ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ నిందితుల మృతదేహాలను తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహబూబ్ నగర్ పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు. శాంతిభద్రతల
తెలంగాణలోని చటాన్ పల్లి దగ్గర దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని అందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు అంటున్నారు.
దిశ కేసులో నిందితుల పోలీస్ కస్టడీపై సస్పెన్స్ వీడింది. నిందితుల కస్టడీకి షాద్ నగర్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు
దిశ హత్య కేసు దర్యాప్తు మరింత వేగం కానుంది. దిశ హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ట్రాక్
దిశ ఘటన చాలా మందిలో భయాన్ని పుట్టించింది. ముఖ్యంగా తల్లిదండ్రులు, అమ్మాయిల వెన్నులో వణుకు పుట్టించింది. ఇదే సమయంలో అవగాహన కూడా పెరిగింది. దిశ.. డయల్ హండ్రెడ్కు ఎందుకు ఫోన్ చేయలేకపోయిందన్న వాదన అర్థం లేనిదే. కాని, దానిపైనా అవగాహన పెరిగింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులు చర్లపల్లిలో జైల్లో ప్రత్యేక నిఘాలో ఉన్నారు. కాగా వారిలో ఇద్దరు అనారోగ్య సమస్యలతో
విజయవాడలో బాలికపై అత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2017లో ఇబ్రహీంపట్నంలో కృష్ణారావు అనే వ్యక్తి బాలికపై