Home » Acid Attack
Acid attack on cows at Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. 12 ఆవులపై దుండగులు యాసిడ్ పోశారు. నారాయణపురం, రాజేంద్రనగర్తో పాటు పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని దుండగులు ఆవులపై యాసిడ్తో దాడి చేశారు. ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి గుర�
అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ, టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ పార్లమెంట్ లోనే బెదిరించారని.. యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్ర గవర్నమెంట్ కు వ్యతిరేకంగా హౌజ్ లో మాట్లాడితే జైలులో..
మెదక్ జిల్లాలో యాసిడ్ దాడికి గురైన మహిళ మృతి చెందింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుగుతున్న సమయంలోనే మెదక్ జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. అల్లాదుర్గం మండలం గడి పెద్దపూర్లో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది.
Elephant dies after Acid Attack : తమిళనాడులోని నీలగిరి జిల్లా మసినగుడిలో దారుణం చోటుచేసుకుంది. ఏనుగుపై పెట్రోల్, యాసిడ్తో దుండగులు దాడి చేశారు. పొలాల్లో తీవ్రగాయాలతో పడి ఉన్న ఏనుగును స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. యాసి�
wife acid attack on husband, kodada : తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో భార్య, భర్తపై యాసిడ్ దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. జిల్లాలోని కోదాడ, శ్రీనివాస నగర్ లో నివాసం ఉండే నర్సింహరావు(50) భార్య లక్ష్మితో కలిసి నివాసం ఉంటున�
కర్నూలు జిల్లా నంద్యాలలో లవర్పై దాడిలో కొత్త కోణం చోటు చేసుకుంది. వేరే పెళ్లి చేసుకుంటున్నాడని ప్రియుడి మీద ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. నాగేంద్ర అనే యువకుడు సుప్రియతో ప్రేమాయాణం సాగించి వేరే అమ్మాయిని పెళ్లాడేందుకు ప్రయత్నాలు మొదలు�
దేశంలో మహిళపై దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోలేదని..ఇతరత్రా కారణాలతో దాడులకు తెగబడుతున్నారు. కొందరు దారుణంగా చంపేస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా కండక్టర్పై గుర్తు తెలియని వ్యక్తుల�
బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. చిన్నపిల్లల మధ్య జరిగిన ఓ గొడవ దారుణ ఘటనకు దారి తీసింది. ఒకే కుటుంబంలోని 16మందిపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బీహార్లోని వైశాలి జిల్లా వైశాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ద�