Home » across the country
దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలు నిలిచిపోయాయని పలువురు యూజర్లు పేర్కొన్నారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
బంగారు నగలకు హాల్మార్క్ నమోదుకు సంబంధించి.. H.U.I.D నిబంధనలకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు బంగారం దుకాణాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఈ బంద్ జరుగుతోంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
Elections across the country : దేశవ్యాప్తంగా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఓ వైపు నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ, లోకల్ ఎలక్షన్స్తో పొలిటికల్ హీట్ పెరిగింది. నేతల ప్రచారాలు.. విమర్శలు.. ప్రతి విమర్శలు. సవాళ్లు, ప్ర
Pulse polio vaccination : ఓ వైపు కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. మరోవైపు ఇవాళ్టి నుంచి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ జరగనుంది. పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. మూడు రోజుల పాట�
Free distribution of corona vaccine to 3 crore people in the first phase : దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే.. అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ ఎవరికి ముందుగా వేస్తారు.? ఎంత మందికి ఇస్తారు.? వ్యాక్సిన్ డ్రై రన్ అంటే ఏంటి… వ్యాక్సిన్ విషయంలో కేంద్రం ఏం చెబుతోంది.? దేశవ్య
corona vaccine will be provided free of cost to people : దేశ ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ భద్రతపై వదంతలు నమ్మొద్దన్నారు. పోలియో టీకా �
Central government ready for corona vaccination : కరోనా వ్యాక్సిన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న భారతీయులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వడానికి కేంద్రం రెడీ అయింది. కరోనాతో 2020 సంవత్సరం అంతా విసిగిపోయిన ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అన్ని అనుకున్నట్లే జరిగితే రెండు క
బాలీవుడ్ లో ఎంతో కెరీర్ ఉన్న సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ఆదేశాలతో సీబీఐ విచారణ చేపడుతోంది. పలువురిని విచారణ చేపడుతోంది కూడా. కానీ..సుశాంత్ సింగ్ నివాసం ఉంటున్న బిల్డ�