Home » activist
గత నెలలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు స్వర భాస్కర్ గురువారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను గత జనవరి 6న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు స్వర భాస్కర్ వెల్లడించింది. ట్విట్టర్లో దీనికి సంబం�
విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బెయిల్ను దుర్వినియోగం చేయరాదని సూచించింది.
guntur asha activist brain dead : భారతదేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే..అక్కడకక్కడ కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో వ్యాక్సిన్ పై ప్రజల్లో భయాం
TRS Activist commits suicide : సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దౌల్తాబాద్ మండలం కొనయిపల్లిలో చోటుచేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడంతో మనస
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తలోజా జైలు నుంచి 2020, జులై 13వ తేదీ సోమవారం ఆయన్ను నవీ ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. 81 సంవత్సరాల వయస్సున్న వరవరరావు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని Sir JJ Hospital డీన్ డాక్టర్
క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీని చెప్పుకుంటారు ఆ పార్టీ నేతలు. టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉంటారని పలుమార్లు చంద్రబాబే స్వయంగా చెప్పుకుని గర్వంగా ఫీల్
1984 భోపాల్ గ్యాస్ విషాదంలో 20,000 మంది బాధితులకు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం కోసం పోరాడిన సామాజిక కార్యకర్త అబ్దుల్ జబ్బర్ కన్నుమూశారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్ర�
ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. రామనాథంకు ఇంచార్జ్ పదవి వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దగ్గుబాటినే పర్చూరు ఇంచార్జ్ గా
ప్రపంచ దేశాధినేతల్ని ఓ బాలిక కడిగిపారేసింది. ఐక్యరాజ్యసమితి వేదికగా గళమెత్తిన 16 బాలిక దేశాధినేతలపై విరుచుకుపడింది. ఐక్యరాజ్య సమితిలో జరిగిన పర్యావరణ సదస్సు వేదికగా స్వీడన్ కు చెందిన క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థున్బర్గ్ దేశాధినేత
నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. అనంతసాగరం మండలం మినగల్లులో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ నేత