Home » actor
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో కన్నుమూశారనే వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతున్న హైదరాబాద్ AIG హాస్పిటల్ వారు నిషికాంత్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. కాలేయ సిరోసిస్ వ్
లాక్డౌన్ సమయంలో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలు భాషలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు మరణించారు. స్టార్ హీరోల అభిమానులు చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా జరిగాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అభిమ�
TikTok స్టార్ సచిన్ తివారీ.. త్వరలో రానున్న సుషాంత్ సింగ్ రాజ్పుత్ కథతో తీసే సినిమాలో లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా పేరు కూడా అతని జీవితం ముగింపులాగే ఉంది. సూసైడ్ లేదా మర్డర్: ఓ స్టార్ వెళ్లిపోయాడు అని నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా ప్రకటించ�
టాలీవుడ్ లో హీరోయిన్ గా అభిమానులను అలరించిన ఛార్మి ఇంట విషాదం అలుముకుంది. ఆమె కుటుంబంలో ఒకరైన అత్త తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా ఛార్మి వెల్లడించారు. 2020, జులై 18వ తేదీ Twitter వేదికగా Tweet చేశారు. భావోద్వేగపూరిత సందేశం పోస్టు చేశారు. మీరు లేర�
సినీ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. సెలబ్రిటీలనే వదలడం లేదు, సామాన్యులు మీరెంత? అన్నట్టు ప్రజలను హెచ్చరిస్తోంది మహమ్మారి. తాజాగా.. కన్నడ సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేగింది. ప్రముఖ కన్నడ నటుడు ధృవ్ సర్జాకు, అతని భార్య ప్రేరణకు కరోనా పాజిటివ్�
జూలై 13 మంగళవారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. 50 రోజులు ముందుగా సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ #AdvanceHBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ను క్రియేట్ చేసి ట్విట్టర్లో రచ్చ రంబోలా చేశారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ ట్�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ప్రముఖ సినీనటి సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి తాజా
కరోనా కష్ట కాలంలో పేదలు, రోజువారీ కూలీలను ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అయితే వారందరికంటే నటుడు సోనూ సూద్ తనకున్నదానిలో వివిధ రకాలుగా కాస్త ఎక్కవ సహాయమే చేస్తున్నారు. కరోనా బాధితుల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న వై
బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. వరుస మరణాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. బాలీవుడ్, బుల్లి తెర నటుడు రంజన్ సెహగల్ (36) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 2020, జులై 11వ తేదీ శనివారం రాత్రి పంజాబ్ రాష్ట్రంలోని చండీ�
హీరో విశ్వక్ సేన్ నుంచి ఛాలెంజ్ను స్వీకరించిన అల్లు హీరో శిరీష్ తాజాగా తన ఇంటికి సమీపంలో మొక్కలు నాటాడు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి �