Home » Actress Kangana Ranaut
కన్వర్ యాత్ర నేపథ్యంలో యూపీ సర్కార్ ఇచ్చిన నేమ్ బోర్డ్ ఆర్డర్స్ ఇష్యూగా మారి ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. మరోవైపు యూపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది అపోజిషన్.
కంగనా సినిమాల్లో బోల్డ్గా నటించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి.. ఇలాంటి ఫోటోలతో హిమాచల్ప్రదేశ్ మండి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ రాసుకొచ్చింది సుప్రియ శ్రీనాథే.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగిన దసరా ఉత్సవాల్లో కీలక ఘటన చోటుచేసుకోనుంది. ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణ్ దహన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మహిళా సెలబ్రిటీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేయనున్నారు....
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తన కుటుంబంలో జరిగిన ఒక దుర్ఘటన గుర్తుకు చేసుకొని బాధపడింది. ఈ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఇద్దరు అక్కచెల్లెలు రోడ్ పై నిలబడి ఉండగా.. ఇద్దరు యువకులు బైకుపై వచ్చి, రోడ్ పై అందరూ ఉన్న సమయంలోనే అక్కపై
44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసి ట్విటర్ను హస్తగతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ .. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ షాక్ మీద షాక్ లు ఇస్తున్నాడు. కాగా ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉన్న ప్రతి ఒక్కరు నెలకి $8 డాలర్లు చెల్లించాలంటూ మరో విప్లవాత్మక నిర్�
కంగనా రనౌత్.. బాలీవుడ్ లో ఈ అమ్మడు ఒక సంచలనం. తన అద్భుతమైన నటనతో బి-టౌన్ లో లేడీ సూపర్ స్టార్ ఎదిగి, జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డలున అందుకుంది. అంతేకాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూల�
హేమ మాలిని స్పందిస్తూ ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చారు. ‘‘మంచిది.. చాలా మంచిది. దీనిపై నా అభిప్రాయం అడిగితే నేను ఏం చెప్పగలను? శ్రీ కృష్ణుడు ఏది కావాలని అనుకుంటే అదే జరుగుతుంది. మథుర నుంచి సినీ తారలే పోటీ చేయాలని భావిస్తున్నారా? నేను కాకుండా మరొకర�
ఫైర్ బ్రాండ్ గా ఎప్పుడూ కాంట్రవర్సీలతో మునిగితేలే కంగనా.. బాలీవుడ్ స్టార్లని తిట్టడానికి వచ్చిన ఏ ఛాన్స్ నీ వదులుకోదు. అసలు ఆ హీరో, ఈ హీరోయిన్ అన్నతేడా లేకుండా ఆ టాపిక్..
కొందరు ఆమెకు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారట. చంపేస్తామంటూ బెదిరింపులకి దిగుతున్నారట. దీనిపై కంగనా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. పంజాబ్లోని బటిందాకు......
తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన కంగనా రనౌత్..