Home » Adilabad
కర్నూలు జిల్లా మహానందిలో దారుణం చోటు చేసుకుంది. ఈశ్వర్ నగర్ లో నూతన సంవత్సరం వేడుకల్లో కత్తులతో స్వైరవిహారం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో రెండు గ్రూపులు కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఉపేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో �
ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. జిల్లాలోని ఉట్నూరు క్రాస్ రోడ్స్ వద్ద ఆగి వున్న మోటారు సైకిల్లో ఉన్ననాటు బాంబు పేలింది. పేలుడు జరిగిన ప్రదేశం పెట్రోల్ బంకు ఎదురుకుండా ఉంది. బంకులో పెట్రోల్ పోయించుకుని రోడ్డుపైకి వచ్చిన
సమత అత్యాచారం, హత్యకేసు విచారణ వేగవంతం కానుంది. ఆదిలాబాద్ ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించి కొమరం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఇప్పటికే ఛార్జిషీట్ సమర్పించారు. మొత్తం 150 పేజీల చార్జ్ షీట్ లో 44 మంది సాక్షులను పొందుపరిచ�
రాష్ట్రంలో నానాటికీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. తూర్పు ఈశాన్య భారతదేశం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా అర్టి గ్రామంలో శనివారం తెల్లవారుఝూమ
అక్కను చూడటానికి వచ్చిన బావమరిదిని గొంతు కోసం చంపేశాడు ఓ బావ. సంవత్సరం క్రితం ఇద్దరి మధ్యా ఉన్న గొడవను మనసులో పెట్టుకొని కిరాతకంగా బావమరిదిని అంతమొందించాడు. ఈ దారుణం ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. వివరాలు..ఆదిలాబాద్ లోని సుందరయ్యనగర్ ప్�
ఆదిలాబాద్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్థన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జనార్థన్కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మంగళవారం (నవంబర్ 5) తెల్లవారుఝ�
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. బేల మండలం,లోని జునొని గ్రామ శివారులొ నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు పొలంలో పత్తి కాయలు ఏరుతుండగా వర్షం పడటం మొదలయ్యింది. పత్తి తడిసి పోతుందనే ఉద్దేశ్యంతో వారు సమీపంలోని ఒక చెట్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర దొరికిన మాజా తాగి బాలుడు చనిపోయాడు. మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. మాజా
నిజాం పాలకుల నిరంకుశత్వానికి.. అధికారుల దమననీతికి ఎదురు నిలిచి పోరాడిన వీరుడతను. జల్, జంగిల్, జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక ఉద్యమించిన యోధుడతను. గిరిజనుల అభ్యున్నతికి తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అమ�
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తుంటే... ఆదిలాబాద్ జిల్లాలో పాత పాలకవర్గం మాత్రం ఏకంగా గ్రామ పంచాయతీనే విక్రయించింది. భూమితో పాటు పంచాయతీ భవనాన్ని కూడా అమ్మేసుకుంది.