Home » Adilabad
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. సర్పంచ్ స్థాయి నుండి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపారు.
గిరిజన గూడాల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొలంగూడలో ఘటన ఆదివాసి గ్రామాల్లోని దుర్భర పరిస్థితిని కళ్లకు కుడుతోంది. గ్రామంలో జరిగిన పెళ్లిలో విందు భోజనం తిని ముగ్గురు మృతి చెందగా.. 25మంది ఆదిలాబాద్లోని రిమ�
ఆదిలాబాద్ : నార్నూరు మండలం గణపతిగూడలో విషాదం నెలకొంది. పెళ్లి భోజనం వికటించి ముగ్గురు మృతి చెందారు. మరో 24 మందికి అస్వస్థతకు గురయ్యారు. మృతులు కొడప ముత్తు, లక్ష్మణ్, భీం బాయిగా గుర్తించారు. బాధితులకు ఉట్నూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నార�
టెక్నికల్ ఎడ్యుకేషన్కు కేరాఫ్ అడ్రస్. తెలంగాణలోనే ఏకైక ట్రిపుల్ ఐటీ.
కుమారమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని నవోదయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది మమత. తండ్రి పోచన్న. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో నివసించే పొచన్న.. రోజువారీ కూలీ.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు విపరీతమౌతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడతో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణలో మే 01వ తేదీ బుధవారం వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ
అదో హక్కుల పోరు. జల్, జమీన్, జంగిల్ నినాదంతో ఐక్యమైన ఆదివాసీ, గిరిజ ఉద్యమ జోడు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభపై ప్రభుత్వం పోలీసులను ఎగదోసింది. అడవిబిడ్డలపై తుపాకి గుళ్లు కురిపించింది. ఈ ఘటనలో వందమందికిపైగా అ�
ఆదిలాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. రమేశ్ రాథోడ్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా వచ్చిన పందిని తప్పించే క్రమంలో వాహనం �
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీనితో ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ప్రచారంతో వాతావరణం సైతం హీట్ ఎక్కుతోంది.
నిర్మల్: బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానంలో ఇవాళ ఆక్టోపస్ కమాండోలు రిహార్సల్ నిర్వహించారు. కాగా పలు సందర్బాలలో ఆయా ప్రదేశాలలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఏదైనా సందర్భాలలో ఆయా ప్రదేశాలలో చొరబడి ప్రజలను నిర్భందిస్తే అక్టోపస�