Adilabad

    వారికి కాసులు వీరికి కష్టాలు : నష్టాల్లో ఆదిలాబాద్ పత్తి రైతులు

    February 21, 2019 / 03:10 PM IST

    ఉత్తర తెలంగాణలో అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తున్న రైతుల కష్టాలు తీరవా ? నష్టాల్లోనే కొనసాగాలా ? ఈసారి కూడా రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం…వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు కుమ్మక్కు కావడమే. ఆరుగాలం శ్రమ

    బండల నాగాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభం

    February 18, 2019 / 06:56 AM IST

    తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నిజం చేస్తుంది. బండల నాగాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభోత్సవం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలతో ఈ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది.  నాగాపూర్‌లో గత ఏడాద

    నిర్లక్ష్యమే నిండా ముంచింది : ఆదిలాబాద్ పత్తిరైతు కన్నీటి వ్యధ

    February 16, 2019 / 03:25 PM IST

    ఆదిలాబాద్ : కల్తీ  పత్తి విత్తనాలు కాటేసి, రైతన్నలు నిండా మునిగిన తర్వాత వ్యసాయ శాఖ అధికారులు ఇప్పుడు కళ్లు తెరిచారు. సీజన్‌ ప్రారంభంలో కల్తీ విత్తనాల దందాను అడ్డుకోవాల్సిన అధికారులు పంట నష్టపోయిన తర్వాత  కంటి తుడుపు చర్యగా దాడులు ప్రార�

    ఆదిలాబాద్‌లో 6 డిగ్రీలు : చలి పెరుగుతోంది

    February 11, 2019 / 01:07 AM IST

    హైదరాబాద్ : మరలా చలి పెరుగుతోంది. రాత్రి వేళల్లో శీతలగాలులు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య, తూర్పు భారతం నుండి తెలంగాణ రాష్ట్రం వైపు చలిగాలులు వీయడమే దీనికి కారణమని వాతావరణ శాఖ �

    సింగరేణిలో సెక్యూరిటీ లోపాలు : విలువైన వస్తువులు దొంగల పాలు 

    February 10, 2019 / 02:36 PM IST

    ఆదిలాబాద్: విదేశీ సాంకేతికను వినియోగించుకుంటూ బొగ్గు ఉత్పత్తి చేస్తోన్న సింగరేణి సంస్థ తమ ఆస్తులను కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. కోట్ల విలువ చేసే సామగ్రి దొంగల పాలవుతున్నా పట్టీపట్టనట్లు వదిలేస్తోంది. నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేయకు�

    ఆదివాసీల ఆరాధ్య దైవం : వైభవంగా నాగోబా జాతర

    February 5, 2019 / 03:11 AM IST

    ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర వైభవంగా ప్రారంభం అయింది.

    రాష్ట్ర పండుగగా నాగోబా జాతర ప్రారంభం

    February 4, 2019 / 07:09 AM IST

    ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గిరిజనుల ఆరాధ్య దైవం కెస్లాపూర్ నాగోబా ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సోమవారం (ఫిబ్రవరి 4,2019) అర్ధరాత్రి నుంచి ప్రారంభంకానుంది. నాలుగురోజుల కిందట మెస్రం వంశీయులు జన్నారం మండలం హస్తలమ�

    80 ఏళ్ల ఆచారం : నువ్వుల నూనె త్రాగే మొక్కు తీరింది

    January 23, 2019 / 05:06 AM IST

    సంప్రదాయాలను అనుసరించటంలోను..వాటిని అమలు చేయటంలోను..వాటిని పాటింటచటంలోను గిరిజనులు వారికి వారే సాటిగా వుంటారు. ఈ క్రమంలోనే ఆదివాసీ గిరిజనులైన తోడసం వంశస్తుల ఆరాధ్యదైవమైన ఖాందేవ్ జాతరలో ఓ గిరిజన ఆడపడుచు రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్క�

    ఆదిలాబాద్ డీఈవో వివాదాస్పద సర్క్యులర్ జారీ

    January 20, 2019 / 03:04 PM IST

    ఆదిలాబాద్‌ డీఈవో రవీందర్‌ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి.

    బంగాళాఖాతంలో అల్పపీడనం

    January 20, 2019 / 01:50 AM IST

    హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఆగ్నేయ ప్రాంతంలో అండమాన్ వద్ద ఈ ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. ఇక వాతావరణ విషయానికి వస్తే…రాష్ట్రంలో

10TV Telugu News