-
Home » Admission
Admission
kerala school : కొత్త అడ్మిషన్ల కోసం కేరళ స్కూల్ కొత్త కాన్సెప్ట్ అదిరిందిగా..
ఏ వ్యాపారం అయినా కొత్తగా ప్రమోట్ చేసుకోకపోతే ఎక్కువ కాలం నిలబడదు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా పేరెంట్స్ పిల్లల్ని తమ స్కూళ్లలో జాయిన్ చేసేందుకు కాస్త క్రియేటివ్ గా ఆలోచించి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కేరళలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్�
Cuet UG 2022 : యూజీలో ప్రవేశానికి సీయూ ఎంట్రన్స్ టెస్ట్
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదిగా 06 మే , 2022గా నిర్ణయించారు.
Central Government : నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళలకు అనుమతి
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళలను అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.
Online Classes: ఆన్లైన్ క్లాస్లకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం
కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇప్పటికి కూడా కరోనా కారణంగా విద్యారంగం పూర్తిగా తెరుచుకునే పరిస్థితి లేదు.
Kendriya Vidyalaya : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల
అధునాతన, సాంకేతిక విద్యా బోధనకు వేదికలైన కేంద్రియ విద్యాలయాల్లో (కేవి) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ప్రక్రియ కొంత ఆలస్యమైంది.
జవహర్ నవోదయ విద్యాలయం : ఆరో తరగతికి ప్రవేశానికి దరఖాస్తు ప్రారంభం
Jawahar Navodaya Vidyalaya notification: రంగారెడ్డి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం 2021-2022 విద్యా సంత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ డేనియల్ రత్న కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలోని జేఎన్ �
పెద్దకూతురు కోసం బెంగళూరుకు సీఎం జగన్, హర్షారెడ్డికి ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు
ఏపీ సీఎం జగన్…కుమార్తె కోసం బెంగళూరుకు వెళ్లనున్నారు. 2020, ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఆయన సతీసమేతంగా పయనం కానున్నారు. ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన పారీస్ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో సీఎం జగన్ కుమార్తె హర్షారెడ్డికి సీటు లభించింద�
నాడు తిండి కోసం..నేడు చదువు కోసం : వైరల్ ఫొటో చిన్నారికి స్కూల్లో అడ్మిషన్
హైదరాబాద్లోని గుడిమల్కాపూర్లో ఒక ఖాళీ గిన్నె ని చేతిలో పట్టుకొని ఓ తరగతి ఎదుట నిల్చొని విద్యార్థుల వైపు దీనంగా చూస్తున్న ఫొటోను ‘ఆకలి చూపు’ అనే శీర్షికతో మూడు రోజుల క్రితం ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిడం,అది వైరల్ గా మారిన విషయం తెలిస
డోంట్ మిస్ : జనరల్ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికిగానూ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ(GNM) ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇం�
తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూనియర్ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాల కోసం మే 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. రెండో విడత