Home » Advertising
మా పెంపుడు చిలుకమ్మ ఆచూకీ చెప్పితే నగదు బహుమతి ఇస్తాం అంటూ పోస్టర్లు, సోషల్ మీడియాల్లో ప్రకటన ఇచ్చిందో కుటుంబం.
ఓ అందాల దీవిలో ఓ స్కూల్. ఆ స్కూల్లో ముగ్గురు అంటే ముగ్గురే విద్యార్ధులు.వారి కోసం ఓ టీచర్ కావాలెను. టీచర్ కు జీతం రూ.57 లక్షలు. ఉండటానికి ఓ ఇల్లు ఇస్తామని ప్రకటన.
మనుషులు తప్పిపోతే టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇస్తాం..బస్సులపైనా..జనాలు తిరిగేప్రాంతాల్లో కరపత్రాలు అంటిస్తాం. కానీ ..నా టెడ్డీబేర్ బొమ్మ పోయిందని..నా టెడ్డీబేర్ ను వెతికి తెచ్చిస్తే రూ.4 లక్షలు బహుమానంగా ఇస్తానని ఆ బొమ్మ యజమాని ప్రకటన చూసినవార
ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్ దర్శకత్వంలో 1984లో వచ్చిన స్వాతి సినిమాను గుర్తుకు తెచ్చేలా ఓ కూతురు తన తల్లికి వరుడు కోసం వెతుకుతోంది. దీని కోసం ఓ ప్రకటన కూడా ఇచ్చింది. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కూతురు తల్లికోసం పడే తప�
ఢిల్లీ: సోషల్ మీడియా ఎన్నికలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారిపోయింది. కొంతకాలం క్రితం నేతలు ప్రచారం ఓటర్ల ఇంటింటికీ వెళ్లి చేసేవారు. తరువాత బహిరంగ సభ, రోడ్ షోలు వంటివి చేసేవారు. ఇప్పుడు వీటితో పాటు సోషల్ మీడియా ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుప
యాడ్స్ ఇచ్చే వివిధ కంపెనీలకు చెంపపెట్టులాంటిది ఈ తీర్పు. తమ కంపెనీ వస్తువులను ఉపయోగించండి.. మార్పు మీరే చూస్తారు. లావుగా ఉన్నారా.. అయితే వీటిని వాడండి సన్నబడుతారు. ఇలాంటి ఎన్నో ప్రకటనలు ప్రసారమవుతూ ఉంటాయి. వీటికి అట్రాక్షన్ అయి జనాలు కొంటు�