Home » affidavit
కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది.
COVID-19 plan కరోనాపై జాతీయ ప్రణాళికను(national plan) మంగళవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 200 పేజీల అఫిడవిట్ను కోర్టుకి సమర్పించింది కేంద్రం. కరోనా సంక్షోభ సమయంలో అత్యవసర వస్తువులు, సేవల పంపిణీకి సంబంధించి తన ప�
Mamata Banerjee : మమతా బెనర్జీ పరిచయం అక్కర్లేని పేరు. అసలు సిసలైన ఫైర్బ్రాండ్. దాదాపు నలభై ఏళ్లుగా క్రీయశీల రాజకీయాల్లో ఉన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మరో పదేళ్లు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. తన రాజకీయ జీవితంలో సగంకాలం పాటు అధికారంలో ఉన్
highcourt key orders for ttd on assets: టీటీడీ ఆస్తులకు సంబంధించి ఆన్ లైన్ లో పొందుపరిచిన వివరాలను అఫిడవిట్ రూపంలో ఐదు రోజుల్లోగా సమర్పించాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. అలాగే టీటీడీ ఆస్తుల పరిరక్షణకు కమిటీ తీసుకున్న చర్యలపై అఫిడవిట్ రూపంలో తెలపాలంది. టీటీడీ
Farmers protests: వారాల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు సుప్రీంలో పిటిషన్ వేసి న్యాయం కోరారు. జనవరి 11న దీనిపై విచారణ జరగనుండగా.. ఓ వ్యక్తి బోర్డర్స్ లో ఉన్న రైతులను వెంటనే తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. షహీన్ బాగ్ ఆందోళన గుర్తుకొస్త�
local body elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్. గతంలో కంటే కరోనా కేసులు తగ్గాయంటూ అఫిడవ
సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్స్ తీసుకునేవాడని షావిక్ చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మన్షిందే శనివారం కోర్టుకు వెల్లడించారు. సుశాంత్కు 20 సంవత్సరాల వయస్సు నుండే మానసిక సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. రియా, షౌవిక్ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేద�
రాజధాని నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం కేంద్రానిదా? రాష్ట్రానిదా? అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాజధానితో సహా అభివృద్ధి ప్రణ
ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. నవంబర్ 16వ తేదీ శనివారం ఎండీ సునీల్ శర్మ ఈ అఫిడవిట్ను దాఖలు చేశారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేమని మరోసారి తేల్చిచెప్పిం�
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపింది.