Home » afghanistan
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు జైషే మొహమ్మద్, లష్కరే తాయిబా అఫ్గానిస్థాన్లోని పలు ప్రావిన్స్లలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలను కొనసాగిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో తెలిపింది.
Afghanistan : అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ నగరమైన మజార్-ఇ-షరీఫ్లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. బుధవారం జరిగిన నాలుగు పేలుళ్లలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
అఫ్గానిస్తాన్ లో ఇకపై బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలు జారీ చేశారు. "ఇది అనవసరమైన మరియు ఖర్చుతో కూడుకుంది" అని తన ఆదేశాల్లో పేర్కొన్నాడు అఖుంద్జాదా.
అఫ్ఘానిస్తాన్ అంతర్గత మంత్రి , తాలిబాన్ కో డిప్యూటీ లీడర్ సిరాజుద్దీన్ హఖ్కానీ హైస్కూల్స్ కు బాలికలను తిరిగి అనుమతిస్తామని చెప్పారు. త్వరలో గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పిన ఆయన.. ఎవరైతే ఆందోళనలు చేస్తూ రోడ్లకెక్కారో వారు ఇళ్లల్లోనే ఉండాలని చె�
జమ్ము-కాశ్మీర్లో తీవ్రవాదులు మెరుగైన ఆయుధాలు వాడుతున్నట్లు సైనికులు గుర్తించారు. తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్లోని మజార్-ఇ-షరీఫ్లో గురువారం మినీబస్సుల్లో రెండు బాంబు పేలుళ్లు సంభవించినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. మజార్-ఇ-షరీఫ్లోని వివిధ జిల్లాలలో గురువారం నాటి పేలుళ్లు ఒకదానికొకటి నిమిషాల వ్యవధిలో..
అఫ్ఘానిస్థాన్ మరోసారి మరోసారి బాంబులతో దద్దరిల్లింది. కాబుల్తో సహా ఐదు చోట్లు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 65మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రమూక రెచ్చిపోయింది. మంగళవారం (ఏప్రిల్ 19,2022)రెండు పాఠశాలలపై ఆత్మాహుతి దాడికి పాల్పడగా ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. 20మంది గాయపడ్డారు.
ఆఫ్గాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని కునార్లోని షెల్టాన్ జిల్లాలో పాక్ సైన్యం రాకెట్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఐదుగురు చిన్నారులు..
ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ ఆదేశాల ప్రకారం, ఇప్పటి నుండి దేశవ్యాప్తంగా గసగసాల సాగును పూర్తిగా నిషేధించారని ఆఫ్ఘన్లందరికీ తెలియజేయబడింది