Home » afghanistan
అతడు అఫ్గాన్ లో లేడని, నిజానికి పాక్ లోనే ఉన్నాడని తాలిబన్ల ప్రతినిధి జబివుల్లా ముజాహీద్ చెప్పాడు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పాకిస్థాన్ కు చెందిందని అన్నాడు. పాక్ చెబుతున్న విషయాల్లో నిజం లేదని చెప్పాడు. అఫ్గాన్ విదేశాంగ శాఖ కూడా పాక్ చేసిన ప�
అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ కాగా, మొత్తంగా 71వది. కోహ్లీ దెబ్బకు స్కోరు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి మునుపటి కోహ్లీని చూపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్లు మాత్రమే క�
దుబాయి వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. కేఎల్ రాహుల్ 26, విరాట్ కొహ్లీ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ�
పాక్ ఆటగాడు నసీమ్ షా.. లాంగాఫ్ మీదుగా సిక్స్లు బాదాడు. పాకిస్థాన్ గెలవడంతో అతడి సంబరం అంబరాన్నంటింది. బౌలర్ అయుండి, అద్భుతంగా బ్యాటింగ్ చేసి పాక్ ను గెలిపించ గర్వంతో మైదానంలో బ్యాట్, హెల్మెట్, గ్లోవ్స్ పడేసి పరుగులు తీశాడు. అతడి వీరవిహారం �
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. ఈ పేలుళ్ళలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మందికి గాయాలయ్యాయి. ఖైర్ ఖానా ప్రాంతంలోని మసీదులో నిన్న సాయంత్రం ప్రార్థనలు ముగిసిన అనంతరం ఈ బాంబు పేలుళ్ళు చోటుచేసుకున్నాయని
పాకిస్థాన్లో తమ ఆర్మీతో మిలటరీ ఔట్పోస్టులు ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీపీఈసీ ప్రాజెక్టుకు తాలిబన్ల పాలిత అఫ్గానిస్థాన్ నుంచి ముప్పు ఉందని చై�
భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 15వ తేదీని తాలిబాన్ ప్రభుత్వం అఫ్ఘానిస్తాన్ లో కూడా జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తైన సందర్భంగా ఈ సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది.
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో మూడవ దేశాన్ని చేర్చనున్నారు. ఈ మేరకు చైనా-పాక్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సీపీఈసీ ప్రాజెక్టులో తాలిబన్ల పాలిత అఫ్గానిస్థాన్ను చేర్చాలని చైనా-పాక్ భావిస్తున్నాయి. సీపీఈసీ ప్రాజ�
మహిళలు, బాలికలను బెదిరిస్తూ తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటే అఫ్గానిస్థాన్ లో మహిళలు, బాలికలు నిరసన తెలిపిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై యురోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ �
ఆల్ఖైదా చీఫ్ ఆల్-జవహరీ హతమయ్యాడు. ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరి మరణించాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ధృవీకరించారు.