Home » afghanistan
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆ దేశానికి చెందిన మాజీ జడ్జి నజ్లా ఆయూబీ ఆరోపించారు.
ఆఫ్ఘానిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ప్రతి రోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా కు చెందిన నాటో బలగాలు అనుమతి ఇచ్చాయి.
ఆఫ్ఘానిస్తాన్ లో విద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్ నిషేధిస్తూ తాలిబన్లు ఫత్వా జారీ చేశారు. కాబూల్ను ఆక్రమించుకున్నాక తాలిబన్లు జారీ చేసిన మొదటి ఫత్వా ఇదే.
తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినా అప్ఘానిస్తాన్ కోసం పోరాటం ఇంకా ముగియలేదు. అప్ఘాన్ తిరుగుబాటు దారులు తాలిబన్ల నుంచి తమ భూభాగాన్ని తిరిగి దక్కించుకున్నారు.
150 మంది భారతీయులు తాలిబన్ల చేతిలో బందీలుగా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంతమందిపై దాడి చేసినట్లు తెలుస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుండి 85 మంది భారతీయులతో కూడిన ఇండియన్ఎయిర్ ఫోర్స్ కు చెందిన (IAF)C-130 J విమానం ఒకటి భారత్ బయలుదేరింది.
14 ఏళ్లకే తాలిబన్ ఉగ్రవాదికి భార్యగా మారి..కన్న కూతుళ్లనే తన కళ్లముందే అమ్మేస్తే గుండెలవిసేలా రోదించింది. మిగిలిన బిడ్డల్ని కాపాడుకోవటానికి భారత్ కు..
కాబూల్ ఎయిర్ పోర్టులో తరలింపు కార్యకలాపాలకు విఘాతం కలిగించినా లేదా అమెరికా బలగాలపై తాలిబన్లను ఏ దాడి చేసినా తాటతీస్తామని బైడెన్ హెచ్చరించారు.
తాలిబన్ల చెర నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు అక్కడి ప్రజలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
అతడు ఒకప్పుడు మన దేశంలోని డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందాడు. 1982లో అఫ్ఘాన్ సైన్యం తరపున ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పుడు