Home » afghanistan
తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినా అప్ఘానిస్తాన్ కోసం పోరాటం ఇంకా ముగియలేదు. అప్ఘాన్ తిరుగుబాటు దారులు తాలిబన్ల నుంచి తమ భూభాగాన్ని తిరిగి దక్కించుకున్నారు.
150 మంది భారతీయులు తాలిబన్ల చేతిలో బందీలుగా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంతమందిపై దాడి చేసినట్లు తెలుస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుండి 85 మంది భారతీయులతో కూడిన ఇండియన్ఎయిర్ ఫోర్స్ కు చెందిన (IAF)C-130 J విమానం ఒకటి భారత్ బయలుదేరింది.
14 ఏళ్లకే తాలిబన్ ఉగ్రవాదికి భార్యగా మారి..కన్న కూతుళ్లనే తన కళ్లముందే అమ్మేస్తే గుండెలవిసేలా రోదించింది. మిగిలిన బిడ్డల్ని కాపాడుకోవటానికి భారత్ కు..
కాబూల్ ఎయిర్ పోర్టులో తరలింపు కార్యకలాపాలకు విఘాతం కలిగించినా లేదా అమెరికా బలగాలపై తాలిబన్లను ఏ దాడి చేసినా తాటతీస్తామని బైడెన్ హెచ్చరించారు.
తాలిబన్ల చెర నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు అక్కడి ప్రజలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
అతడు ఒకప్పుడు మన దేశంలోని డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందాడు. 1982లో అఫ్ఘాన్ సైన్యం తరపున ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పుడు
అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాలిబన్ చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా ఎక్కడున్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు.
ఆదివారం కాబూల్ ని తాలిబన్లు ఆక్రమించడంతో అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోగా,దేశ రాజ్యంగం ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ
భారత కార్యాలయాలపై తాలిబాన్ల దాడి