Home » afghanistan
మన అస్థిరమైన పొరుగుదేశంలో(అప్ఘానిస్తాన్)ప్రస్తుతం సిక్కులు, హిందువులు ఎదర్కొంటున్న అత్యంత దయనీయ పరిస్థితులను చూసినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు కచ్చితంగా
అప్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని భారతదేశ విభజన నాటి పరిస్థితులతో పోల్చారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.
తాలిబన్ల రాకతో అఫ్ఘానిస్తాన్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల దురాఘతాలకు భయపడి అక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ను ప్రస్తుత తాలిబన్ల ఆక్రమణలోని అప్ఘానిస్తాన్ తో పోలుస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
భారతీయ సోదరులు,సోదరీమణులు తమను కాపాడారని అప్ఘానిస్తాన్ మహిళా శరణార్థి తెలిపింది.
దాదాపు వారం రోజుల తర్వాత అఫ్ఘానిస్తాన్ వాసులను తరలించేందుకు ఇండియా ప్రభుత్వం రోజుకు రెండు విమానాలు నడిపేందుకు రెడీ అయింది. వందల మంది తల్లులు నిస్సహాయ స్థితిలో ..
అఫ్ఘానిస్తాన్లో అధికారికంగా అరాచకాలు మొదలుపెట్టేశారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన మరుసటి రోజే హెరాత్ ప్రావిన్స్లోని యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్పై బ్యాన్ విధించారు.
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆ దేశానికి చెందిన మాజీ జడ్జి నజ్లా ఆయూబీ ఆరోపించారు.
ఆఫ్ఘానిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ప్రతి రోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా కు చెందిన నాటో బలగాలు అనుమతి ఇచ్చాయి.
ఆఫ్ఘానిస్తాన్ లో విద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్ నిషేధిస్తూ తాలిబన్లు ఫత్వా జారీ చేశారు. కాబూల్ను ఆక్రమించుకున్నాక తాలిబన్లు జారీ చేసిన మొదటి ఫత్వా ఇదే.