Home » afghanistan
అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాలిబన్ చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా ఎక్కడున్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు.
ఆదివారం కాబూల్ ని తాలిబన్లు ఆక్రమించడంతో అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోగా,దేశ రాజ్యంగం ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ
భారత కార్యాలయాలపై తాలిబాన్ల దాడి
అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించిన తాలిబాన్లు.. టార్చర్ చేసి తొమ్మిది మందిని హత్య చేశారు. జులై నెలారంభంలో ఘాజ్నీ అనే ప్రాంతంలో ఇళ్లను దోపిడీ చేసి ఈ ఘటన..
అఫ్ఘానిస్తాన్ లో భారత అధికారుల కోసం సోదాలు ఉధృతం చేశారు తాలిబాన్లు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి రిపోర్టు ద్వారా హెచ్చరికలు పంపింది. ప్రతి ఇంట్లో..
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడున్న బిర్యానీ ధరలు త్వరలోనే పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. అంతేగాదు..రుచి కూడా మారుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
పాకిస్తాన్కు చురకలు..భారత విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
అప్ఘానిస్తాన్ లో ఇరుక్కుపోయిన వారిని తీసుకొచ్చేందుకు న్యూ ఢిల్లీ ప్రణాళికలతో సహా రెడీ అయింది. కొందరినీ ఇండియాకు చేర్చిన తర్వాత
ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.