Home » against
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చిక్కులు వదలడం లేదు. ఒక చిక్కు తొలగిపోయిందని అనుకున్న క్రమంలో మరో చిక్కు వచ్చి పడుతోంది. ప్రధానంగా ఆయన తెరకెక్కిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా రచ్చ రచ్చ చేస్తోంది. ఇటీవలే హైకోర్టుకు ఎక్కిన వివాదం ఇ�
దిశ అత్యాచారం, హత్య కేసు..లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్లు 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనలపై 2014ల
దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ తర్వాత ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇందుకోసం 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం మరోసారి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్లారు. ఎన్కౌంటర్ సందర్భంగా నిందితులపై తూటాల వర్షం కురిపించిన ఖాకీలు ఇప్పుడు ఆ తూటా�
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. దిశ కేసులో మహ్మద్ ను ఉరితీయాలనడంపై 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కేసు నమోదు అయింది.
మొన్న అసిఫా,నిన్న వరంగల్ లో తొమ్మి నెలల పసిపాపపై,ఈ రోజు ప్రియాంకరెడ్డి ఇలా ఏదో ఒక చోట నుండి మనిషి రూపంలో ఉన్న కామాంధులు,మృగాలు కొందరు అణ్యం పుణ్యం తెలియని,నెలలు నిండని పసిపాపలను కూడా వదలకుండా తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. అసలు ఇలాంటి వాళ్లన�
ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ తగిలింది. దీంతో ప్రియాంకా రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందని కొందరు నేతలు చెబుతున్నారని..దీనిపై పక్కాగా లెక్క కడుతామన్నారు సీఎం కేసీఆర్. కేంద్రంపైనే కోర్టుకు వెళుతామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్రం ఏకాణా ఇచ్చింది లేదన్నారు.
రాజధాని భూముల విషయంలో తనపై చేసిన ఆరోపణలను వైసీపీ నిరూపించలేకపోయిందని, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. 2019, నవంబర్ 22వ తేదీన ప్రత్తిపాడు, నరసరావుపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్�
కొంతకాలంగా భూమా కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగా వస్తున్న వార్తలు నిజం అన్నట్లుగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ నేత భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్ట�