Home » against
అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడ ప్రధాన రాజకీయ పక్షాల్లో ఒకటైన ఎన్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్పై ఉచ్చు బిగిసింది. ఆయనతో పాటు ఆయన మేనల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్పై ఈడీ&
కోల్ కతాలోని జాదవ్పూర్ యూనివర్శిటీలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ(సెప్టెంబర్-19,2019) జాదవ్ పూర్ యూనివర్శిటికీ బాబుల్ సుప్రియో వెళ్ల
సెప్టెంబర్-1,2019నుంచి అమల్లోకి వచ్చిన మోటర్ వెహికల్స్ చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై భారీగా ఫైన్ లు విధించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లారీలు నిలిచిపోనున్నారు. దేశవ్యాప్త లారీల సమ్మెకు ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్ పోర్ట్ కాంగ�
ఉగ్రవాదులను పెంచి పోషించి పాక్,అమెరికానే అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. ఒకప్పుడు ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్ ను పెంచి పోషించిన అమెరికానే ఇప్పుడు దాన్ని తప్పుపడుతోందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 1980ల్లో ఆఫ్ఘనిస్తాన్ను సోవి�
భారత్ – రష్యా 20వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనడంతో పాటుగా,వ్లాదివోత్సక్ లో జరిగే 5వతూర్పు దేశాల ఆర్థిక సదస్సు(EEF)లో పాల్గొనేందుకు ప్రత్యేక అతిధిగా రష్యా వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోవ్లాదివోత్స�
మిడిలార్డర్ బ్యాట్స్మెన్ హనుమ విహారీ సెంచరీ చేయడంతో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. విహారీకి తోడుగా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 264 పరుగులతో రె
TV9 సీఈవో రవి ప్రకాష్పై తెలంగాణ సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బి, 90, 160, ఐటీ యాక్ట్ 66, 72 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. నిధులను దారి మళ్లించడం, సంతకం ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు కంప్లయి�
TV9 సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడ ? ఆయన కోసం గాలిస్తున్నారు పోలీసులు. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు కంప్లంట్ కలకలం రేపుతోంది. సీఈవో రవిప్రకాష్పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల
బెంగళూరు : ప్రముఖ కన్నడ నటి హర్షిక పునాచాతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కొడాకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 420 కేసులు నమోదు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టులో ఉందన్నారు. పార్టీ ఫిరా�