Home » against
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఎంతటి పోరాటానికైనా తాము సిద్దంగా ఉన్నామని టీడీపీ ఎంపీ కనకమేడల ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.
సీనియర్ హాస్యనటుడు సెంథిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నా మక్కళ్ మున్నేట్ర కళగం పార్టీ తరపున తేని పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న తంగ తమిళ్సెల్వన్కు మద్దతుగా సెంథిల్ ఆ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. కాగా ఏప్రిల్ 9 మంగళవా
కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓటర్లను బెదిరిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరులను వైసీపీ నేతలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నందికోడ్కూరు వై
చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశం నిర్వహించవద్దని పోలీసులు చెప్పడంతో.. ఆమంచి వారితో గొడవకు దిగారు. దీంత
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోక్సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 176 మంది రైతులు పోటీ చేస్తున్నారు.
విజయనగరం సామ్రాజ్యపు అవినీతి కోట తలుపులు బద్దలు కొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆరు మంది లోక్ సభ అభ్యర్థులతో కూడిన 16వ జాబితాను బుధవారం(ఏప్రిల్-3,2019)బీజేపీ విడుదల చేసింది.ఈ లిస్ట్ లో ఉత్తరప్రదేశ్ లోని 5స్థానాలకు,మహారాష్ట్రలోని ఒక స్థానానికి అభ్యర్ధులను బీజేపీ ప్రకటించింది.ఈ జాబితాలో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయి.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పోటీ చేసేందుకు మాజీ జవాను సిద్ధమయ్యారు.