Agra

    తాజ్ సమాధులకు దూరంగా ట్రంప్ నిలబడ్డారంట

    February 26, 2020 / 02:36 AM IST

    రెండు రోజులు భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. అయితే తాజ్‌మహల్‌లోని సమాధుల దగ్గరకు ట్రంప్‌ వెళ్లలేకపోయారు. అక్కడకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండటమే దీనికి కారణ

    తాజ్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ దంపతులు

    February 24, 2020 / 11:43 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం(ఫిబ్రవరి-24,2020)సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అడుగుపెట్టారు. ఆగ్రాలో అడుగుపెట్టిన అగ్రరాజ్యపు అధ్యక్షుడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ స్వాగతం పలికారు. భార్య మెల�

    తాజ్ మహల్ సందర్శనకు ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులు

    February 24, 2020 / 11:17 AM IST

    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు తాజ్ మహల్ సందర్శన కోసం  ఆగ్రా చేరుకున్నారు. వారికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్, గవర్నర్ ఆనందీ బెన్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు,�

    తాజ్ మహల్ తో ట్రంప్ అనుబంధం

    February 24, 2020 / 09:50 AM IST

    భారత పర్యటనలో ఉన్న అగ్రరాజ్యాధినేత ట్రంప్  సోమవారం మధ్యాహ్నం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శిస్తారు.  తాజ్ మహల్ ను ట్రంప్ తొలిసారి సందర్శిచినప్పుడు ఎలాంటి అనుభూతి  కలుగుతుందో తెలీదు కానీ …తాజ్ మహల్ పేరు మాత్రం గతంలో ట్రంప్ కు  భిన్న అ�

    ఎక్కడికెళ్లినా ట్రంప్‌‌ బీఫ్ తినాల్సిందే.. భారత్‌లో ఈ మెనూ ఉండేనా?!

    February 24, 2020 / 02:51 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బీఫ్ ప్రియులు. ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఫుడ్ మెనూలో బీఫ్ ఉండాల్సిందే. బీఫ్ తినందే ఆయనకు ముద్ద దిగదు. సౌదీ అరేబియా లేదా సింగపూర్ వెళ్లినప్పుడల్లా ఒకవైపు కెచప్.. చిన్న సీసాల్లో స్టీక్ వంటి మెనూతో ఆయనకు

    ట్రంప్ టూర్ : నమస్తే ట్రంప్‌కు రూ. 120 కోట్లు ఖర్చు

    February 23, 2020 / 08:35 AM IST

    అమెరికా అధ్యక్షుడు గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. ఇక్కడా డేగ కళ్లతో నిఘాపెట్టారు. ఆశ్రమానికి వచ్చే సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్‌ కొద్ది సేపు గడుపుతారు. అహ్మదాబాద్‌లో మోతేరా స్టే

    రావయ్యా ట్రంప్…ఆగ్రా అందం పెరిగింది చూడవయ్యా

    February 20, 2020 / 11:49 AM IST

    అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు.  భారత్‌ పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధిక

    భారత్‌లో ట్రంప్ పర్యటించే ప్రాంతాలు ఇవే

    February 8, 2020 / 01:49 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి అహ్మదాబాద్‌లో జరుగబోయే ఇండియన్ వెర్షన్ ప్రధాని నరేంద్ర మోడీ ‘హౌడీ మోడీ’ షోలో ట్రంప్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్, ఢిల్లీ, అగ్రా ప్రాంతాల�

    ఆందోళనలు.. సీఎం ఆదేశాలు.. ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఆపేశారు

    December 27, 2019 / 04:46 AM IST

    పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు పెరిగిపోయిన క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(27 డిసెంబర్ 2019) శుక్రవారం ముస్లింల ప్రార్థనలు చేసే సమయం కావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్�

    గమనిక : పెరిగిన తాజ్ మహల్ వాంటేజ్ పాయింట్ వ్యూ రేట్లు

    December 7, 2019 / 04:12 AM IST

    తాజ్ మహల్…అందాలు తిలకించేందుకు భారతదేశం నుంచే కాకుండా..ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఆగ్రాకు వస్తుంటారు. తాజ్ మహల్‌ను ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. మహల్ అందాలను వీక్షిస్తారు. పులకిస్తారు. సూర్యుడు ఉదయిస్తున్న వేళ, రాత్రి వెన్నెల వెలుగు

10TV Telugu News