Home » Agra
UP Agra: college girls student boyfriend Compulsory : ఓ కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు యాజమాన్యం పంపించిన వింత సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అమ్మాయిలూ.. మీకు ఒక్క బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే..వ్యాలైంటైన్స్ డే నాటికి కనీసం ఒక్క బాయ్ఫ్రండ్ అయినా ఉండాల్సింద�
UP Agra Mother not get treatment for baby Auction : తాగుడు మైకంలో పడి ఇంటికి భార్యా పిల్లల్ని పట్టించుకోని భర్త..మరోవైపు పసిబిడ్డ చిట్టి బొజ్జను కూడా నింపలేని దుస్థితి తీవ్ర ఆవేదన చెందుతున్న ఓ తల్లి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఆకలితో అల్లాడిపోయే నెలన్నర పసిబిడ్డ అనారోగ్�
Agra’s ‘roti wali amma’ shares plight of no sale : ఇటీవలే ఆగ్రాకే చెందిన ఓ వృద్ధజంట నడుపుతున్న ‘‘బాబాకా దాబా’’ పేరుతో ఓచిన్నబండిని, కరోనా కారణంగా వారు ఎదుర్కొన్న కష్టాలను ఓ నెటిజన్ చూసి వారి కష్టాల్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా..ఆ వృద్ధజంటకు సాయం చేయడానికి ఆగ్రావాస�
దళితురాలైన నిరుపేద అయిన బబిత (36) గర్భవతి అయ్యింది. భర్త శివచరణ్ రిక్షాతొక్కుతూ బతుకు బండిని లాగిస్తున్నాడు.గర్భవతి అయిన బబితకు ఇటీవలే సిజేరియన్ ద్వారా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత డిశ్చార్జ్ చేసేటప్పుడు ఆస్పత్రి ట్ర�
ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అనేకం. ప్రేమ పేరుతో వంచనకు గురైన అమ్మాయిలు ఎందరో. కానీ, అబ్బాయిలే కాదు ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లలో అమ్మాయిలు కూడా ఉన్నారని తేలింది. ప్రేమించిన యువతి మోసం చేసిందనే బాధతో ఓ యువకుడు ఆ�
కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో, ప్రాణాంతకమో అంతా కళ్లారా చూస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటేస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు తీస్తుంది. అందుకే కరోనాతో గేమ్స్ వద్దు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు నెత్తీ నోరు బాదు�
కరోనానేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్లోని కోటా కోచింగ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 7,000 మంది విద్యార్థులను వెనుకకు తెచ్చేందుకు ఆగ్రా నుంచి 250 బస్సులను పంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సెండ్ అజ్ బ్యాక్ హోమ్ (మమ్మల్ని ఇంటికి పం
భారతదేశంలో లాక్ డౌన్ అమలవుతోంది. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో ఈ గడువు ముగియబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంటోంది. కేసులు అధికమౌతుండడంతో లాక్ డౌన్ కంటిన్యూ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే..లాక్ డౌన్
సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయి, తాత్కాలికమైన శారీరక సుఖాల కోసం వావి వరసలు మర్చిపోయి పుశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ సుఖాల కోసం అడ్డువచ్చిన వారిని అంతమొందిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళ బంధానికి మచ్చతెచ్చేలా అన్న వ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28