Home » AIADMK
వాస్తవానికి పార్టీ ఒకరి చేతిలోనే ఉన్నప్పటికీ.. ప్రధానమైన ముగ్గురు నాయకులే మూడు రకాలుగా విడిపోయారు. ఏ ఇద్దరు నేతలు కలుస్తారన్నా ఆశ్చర్యం కలిగేంత దూరం వీరి మధ్య పెరిగిపోయింది. విపక్ష పార్టీలతో వైరం కంటే వీరి మధ్యే ఎక్కువ పోరు సాగుతుందనే విశ్�
చెన్నైలో బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించగా, అందులో అన్నాడీఎంకే గురించి చర్చ జరిగింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధిష్ఠానం అన్నాడీఎంకేతో పొత్తుతో పోటీ చేస్తే తాను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తానన
తాను న్యాయ పోరాటం చేస్తున్న డీఎంకే మంత్రితో అన్నామలై సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించిన ఆయన.. అన్నామలైని '420 మలై' అంటూ విమర్శించారు. ‘‘420 మలై ద్రవిడ్ మాల్ మంత్రులను మించిన వాడు. బీజేపీకే కాదు తమిళనాడుకు కూడా చాలా ప్రమాదకరం
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకేలో వారసత్వ పోరుకు సుప్రీంకోర్టు ఫుల్స్టాప్ పెట్టింది. సుప్రీం తీర్పుతో పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పళని స్వామిని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ అంటూ మద్రాసు హ
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వ తీరు, అసెంబ్లీ స్పీకర్ అప్పావు తీరు పట్ల పట్ల ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మాజీ సీఎం ఈ.పళనిస్వామి నేతృత్వంలో నిరసన తెలిపారు. అయితే, ఇవాళ వారంతా అసెంబ్లీకి నల్ల చొక్కాలు వేసుకుని వస్తే మాజీ స�
పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న నేతలు, కార్యకర్తలు పళనిస్వామికి ఘన స్వాగతం పలికారు. కాగా, తొందరలో పార్టీ జనరల్ సెక్రెటరీ పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ఇక పన్నీర్ సెల్వం ఊసరవెళ్లి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ�
తమిళనాడు అన్నాడీఎంకే లో పళనిస్వామి వర్సెస్ పన్నీరు సెల్వం వర్గీయుల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. అన్నాడీఎంకేను పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకొనేందుకు ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు. తాజాగా మద్రాస్ హైకోర్టులో పళని స్వామికి అనుకూలంగా తీర్ప�
వారిలో పన్నీర్ సెల్వం ఇద్దరు కుమారులు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్, జయపార్దీప్, మాజీ మంత్రి నటరాజన్, కే కృష్ణమూర్తి, మరుధు అలగురాజ్ కూడా ఉన్నారు. ఏఐఏడీఎంకే నుంచి పన్నీర్ సెల్వాన్ని పళనిస్వామి ఇంతకు ముందే తొలగించిన విషయం తెలిసిం�
''స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. పార్టీ కార్యవర్గం చట్టబద్ధంగా కొనసాగట్లేదు. నా ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదా కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండి
ఏఐఏడీఎంకే నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని తొలగించారు. పార్టీ పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల్లోకి వెళ్ళాయి. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు పళనిస్వామి వర్గం నిర్ణయాలు తీసుకుంది.