Home » AIADMK
comedian Pandu:ప్రముఖ తమిళ హాస్యనటుడు పాండు కోవిడ్ కారణంగా గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సారాలు, వారంరోజుల కిందట పాండు తోపాటు ఆయన భార్యకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి వ�
సొంత పార్టీ కార్యకర్తలపైనే డీఎంకే వేటు వేసింది. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నైలోని చెన్నైలో అమ్మ క్యాంటీన్ బోర్డులు తొలగించినందుకు వారిపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు.
TAMILNADU తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయమైంది. మొత్తం 234 స్థానాల్లో..డీఎంకే కూటమి 146స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,ఏఐఏడీఎంకే కూటమి 87స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక,చెన్నైలోని మొత్తం 16 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. పదేళ్ల తర్వాత తమిళ రాజకీయాల్లో అధికార మార్పిడి జరగబోతోంది. అక్డక డీఎంకే పార్టీ విజయాన్ని అందుకోబోతోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఓ వైపు అబ్బాయి ఉదయనిధి గెలుపు దిశగా
ఎన్నికలు వచ్చాయంటే..చాలు..అభ్యర్థులు విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో హీట్ పెరిగింది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పుడే హామీల వర్షం కురిపిస్తున్�
AIADMK releases first list of six candidates, CM Palaniswami to contest from Edappadi తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది అన్నాడీఎంకే. ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా..ఈ లిస్ట్ లో సీఎం,డిప్యూటీ సీఎం,మత్యశాఖ మంత్రి,న్యాయశాఖ మంత్రి,మరో ఇద్�
VK Sasikala ఎన్నికల పోలింగ్ తేదీ సమిపిస్తున్న సమయంలో తమిళనాట ఊహించని ఘటన చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బృహిష్కృత నాయకురాలు శశికళ బుధవారం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతునట్టు ఆమె ప్రకటించారు. తనకు ఏనాడు అధికారంపై మోజు లేదని శశ
Sasikala ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష ముగించుకుని ఇటీవల విడుదలైన ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు, జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ సోమవారం(ఫిబ్రవరి-8,2021) చెన్నైలో అడుగుపెట్టనున్నారు. నాలుగేళ్లు బెంగళూరులో జైలు శిక్ష అనుభవించిన శశికళ ఇట�