Home » AIADMK
VK Sasikala: ఏఐఏడీఎంకే మాజీ లీడర్ వీకే శశికళను నాలుగేళ్ల జైలు శిక్ష తర్వాత జనవరి 27 బుధవారం విడుదల చేశారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెకు ప్రస్తుతం కరోనా సోకడంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 63ఏళ్ల శశికళను హా
VK Sasikala తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి,చిన్నమ్మగా పేరొందిన ఏఐఏడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ శశికళ జనవరి 27న జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు అధికారులు శశికళ న్యాయవాది రాజా సెంథూర్ పాండ్యన్కు మంగళ�
AIADMK RS MP Vijayakumar Family survived bomb blast : తమిళనాడులో అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్, కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉండే అన్నాడీఎంకే రాజ్యసభ సభ�
AIADMK-BJP alliance : వచ్చే ఏడాది 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతోనే జతకడతామని అధికారిక పార్టీ AIADMK స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం తమ పార్టీ AIADMK బీజేపీ కూటమిలోనే కొనసాగుతుందని ధ్రువీకరి�
భారతీయ జనతా పార్టీ(BJP)తో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట కజగం(AIADMK) పొత్తు కొనసాగుతుందని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగనుండగా.. కేంద్ర హోంమంత్రి, Bjp సీనియర్ నాయకుడు అమిత్ షా చెన్నై పర�
edappadi palaniswami : తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో రాజకీయ రచ్చకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారైంది. పళనిస్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం స్వయంగా ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు ఆప్యాయంగా సన్మాని�
తమిళనాడు అధికార పార్టీ అయిన అన్నా డీఎంకే(AIADMK)లో వర్గపోరు మొదలైంది. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయమై సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మధ్య వివాదం రాజుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీకి �
ప్రస్తుత పరిస్థితుల్లో చరిత్రలో రాజ్యసభ మంగళవారం మూడున్నర గంటల వ్యవధిలో ఏడు కీలక బిల్లులను ఆమోదించింది. వీటిలో ఒకటి తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయలను అవసరమైన వస్తువుల జాబితా నుండి తొలగించే బిల్లులకు ఆమోదం తెలిపింది. కంపెనీలు పాల్ప�
controversial farm Bills : వివాదాస్పదమవుతున్న వ్యవసాయ బిల్లులను 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం పెద్దల సభ ముందుకు తేనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను కొద్దిగంటల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ సభలోనూ బిల్లులకు �
కాలం మారుతుంది…ఓడలు బళ్లవుతాయి..బళ్ళు ఓడలవుతాయి అన్నిరోజులూ ఒకేలా ఉండవనేది అనుభజ్ఞులైన పెద్దలు, రాజకీయ నాయకుల మాట. తమిళ రాజకీయాల్లో జయలలిత సీఎంగా ఉన్న టైంలో షాడో సీఎం గా పెత్తనం చెలాయించిన చిన్నమ్మ శశికళ జీవితం కూడా అలాగే ఉంది. అక్రమాస్తు