AIADMK

    నాలుగేళ్ల జైలు శిక్ష తర్వాత శశికళకు విడుదల

    January 27, 2021 / 11:20 AM IST

    VK Sasikala: ఏఐఏడీఎంకే మాజీ లీడర్ వీకే శశికళను నాలుగేళ్ల జైలు శిక్ష తర్వాత జనవరి 27 బుధవారం విడుదల చేశారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెకు ప్రస్తుతం కరోనా సోకడంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 63ఏళ్ల శశికళను హా

    27న చిన్నమ్మ విడుదల..పార్టీలో చేర్చుకునే ప్రశక్తే లేదన్న సీఎం

    January 20, 2021 / 04:08 PM IST

    VK Sasikala తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి,చిన్నమ్మగా పేరొందిన ఏఐఏడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ శశికళ జనవరి 27న జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు అధికారులు శశికళ న్యాయవాది రాజా సెంథూర్​ పాండ్యన్​కు మంగళ�

    తప్పిన ప్రమాదం…ఎంపీ ఇంటిపై బాంబు దాడి

    November 25, 2020 / 10:26 AM IST

    AIADMK RS MP Vijayakumar Family survived bomb blast : తమిళనాడులో  అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్, కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉండే అన్నాడీఎంకే రాజ్యసభ సభ�

    2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతోనే : AIADMK

    November 22, 2020 / 12:00 PM IST

    AIADMK-BJP alliance : వచ్చే ఏడాది 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతోనే జతకడతామని అధికారిక పార్టీ AIADMK స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం తమ పార్టీ AIADMK బీజేపీ కూటమిలోనే కొనసాగుతుందని ధ్రువీకరి�

    BJPతో మళ్లీ పొత్తు.. 2021లో కలిసి పోటీ చేస్తాం: పన్నీర్ సెల్వం

    November 21, 2020 / 08:00 PM IST

    భారతీయ జనతా పార్టీ(BJP)తో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట కజగం(AIADMK) పొత్తు కొనసాగుతుందని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగనుండగా.. కేంద్ర హోంమంత్రి, Bjp సీనియర్ నాయకుడు అమిత్ షా చెన్నై పర�

    సీఎం అభ్యర్థిగా పళని స్వామి

    October 7, 2020 / 11:40 AM IST

    edappadi palaniswami : తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో రాజకీయ రచ్చకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారైంది. పళనిస్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం స్వయంగా ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు ఆప్యాయంగా సన్మాని�

    త‌మిళ‌నాడు ఎన్నికలు…అక్టోబర్-7న సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న AIADMK

    September 28, 2020 / 09:50 PM IST

    త‌మిళ‌నాడు అధికార పార్టీ అయిన అన్నా డీఎంకే(AIADMK)లో వ‌ర్గ‌పోరు మొద‌లైంది. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వం విష‌య‌మై సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం మ‌ధ్య వివాదం రాజుకుంది. వ‌చ్చే ఏడాది అసెంబ్లీకి �

    మూడున్నర గంటల్లో 7 కీలక బిల్లులు ఆమోదించిన రాజ్యసభ

    September 22, 2020 / 10:06 PM IST

    ప్రస్తుత పరిస్థితుల్లో చరిత్రలో రాజ్యసభ మంగళవారం మూడున్నర గంటల వ్యవధిలో ఏడు కీలక బిల్లులను ఆమోదించింది. వీటిలో ఒకటి తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయలను అవసరమైన వస్తువుల జాబితా నుండి తొలగించే బిల్లులకు ఆమోదం తెలిపింది. కంపెనీలు పాల్ప�

    Rajya Sabha ఎదుట వ్యవసాయ బిల్లు..ఆమోదం పొందేనా

    September 20, 2020 / 09:15 AM IST

    controversial farm Bills : వివాదాస్పదమవుతున్న వ్యవసాయ బిల్లులను 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం పెద్దల సభ ముందుకు తేనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను కొద్దిగంటల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ సభలోనూ బిల్లులకు �

    చిన్నమ్మకు చిక్కులు తప్పవా? శశికళను ముప్పతిప్పలుపెట్టిన IPS రూప ఇప్పుడు కర్ణాటక హోం శాఖ కార్యదర్శి

    August 7, 2020 / 01:20 PM IST

    కాలం మారుతుంది…ఓడలు బళ్లవుతాయి..బళ్ళు ఓడలవుతాయి అన్నిరోజులూ ఒకేలా ఉండవనేది అనుభజ్ఞులైన పెద్దలు, రాజకీయ నాయకుల మాట. తమిళ రాజకీయాల్లో జయలలిత సీఎంగా ఉన్న టైంలో షాడో సీఎం గా పెత్తనం చెలాయించిన చిన్నమ్మ శశికళ జీవితం కూడా అలాగే ఉంది. అక్రమాస్తు

10TV Telugu News