Home » AICC
కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మల్లికార్జున్ ఖర్గే?
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక రేసులో నిలవాలనుకుంటున్న నేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ప్రతినిధులు, పదాధికారులను కోరుతున్నాను. మనకు మన వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండొచ్చు.. కానీ, �
భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కాసేపట్లో రాహుల్ గాంధీ కేరళ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం నోటిఫికే�
ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో దానిపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నికలో పోటీ చేస్తున్న వారికి ఆయన పలు సూచనలు చేశారు. ‘‘ఇది ఓ పదవి కాదు. ఓ నమ్మకమైన వ్యవస్థ. భారతదేశ విజన్ కు ప్రాతినిధ్యం వహ�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయనను ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ సభ్యులు కలిశారు. ఆ యూట్యూబ్ ఛానెల్ కు 18 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. గత ఏడాది ‘విలేజ్ క�
ఇవాళ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలనుకుంటోన్న నేత గురించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ప్రజలకు తెలిసి ఉండాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మ�
కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు కోసం పార్టీ అధిష్టానం ఎన్నిక నిర్వహించబోతోంది. దీని కోసం ఎన్నిక ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 20 లోపు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికలు పూర్తి అయితే సెప్టెంబరు మొదటి వ
congress: కాంగ్రెస్ నేతల ఆందోళనలతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నేడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ�
తెలంగాణలో 48 శాతం మిషన్ భగీరథ పనులు పాత లైన్లను ఉపయోగించుకుని జరిగాయని పేర్కొన్నారు. కానీ 100 శాతం తాగు నీరు మిషన్ భగీరథ వల్లనే సరఫరా చేస్తున్నామంటూ కేసీఆర్ చెప్తున్నారని తెలిపారు.
యుక్రెయిన్ యుద్ధం కంటే ముందు నుంచే భారత్ లో ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు