Home » AICC
కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్న పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని ఏఐసీసీ జనవరి నెలాఖరులోపు ప్రకటించనుంది. కేంద్ర మాజీ మంత్రి, డా. చింతా మోహన్, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్.పి హర్
వ్యక్తిగత ఆకాంక్షలను పక్కకుపెట్టి క్రమశిక్షణ, ఐక్యతపై దృష్టిసారించాలని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోరారు. పంజాబ్,చత్తీస్ గఢ్ సహా పలు
Revanth Reddy Team : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక పూర్తయింది. రేవంత్రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చిన ఏఐసీసీ.. ఐదుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ ఉపాధ్యక్షులుగా నియమించింది. మరో మూడు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మొత్త
టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించిన సీనియర్ నేతలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పెద్దలు. రేవంత్ ను మొదటి నుంచి సీనియర్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నచ్చచెప్పే పనిలో పడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్�
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎన్నిక విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవికి సునీతా రావును నియమిస్తూ..ఈ మేరకు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు.
Rahul Gandhi Jumps : ఎప్పుడూ పాలిటిక్స్తో బిజీగా ఉండే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అప్పుడప్పుడు సరదాగా కొన్ని పనులు చేస్తూ వార్తాల్లో నిలుస్తారు. కేరళలో పర్యటిస్తున్న రాహుల్ స్విమ్మర్గా మారారు. మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రం మధ్యలో ఈత కొట్టారు. మత్�
Rahul : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూట్ మార్చారు. ఎప్పుడూ సింపుల్గా.. వైట్ కలర్ పైజామా దుస్తుల్లో కనిపించే కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా స్టైల్ మార్చేశారు. సొంత పార్టీ నేతలే గుర్తు పట్టలేనంతగా మేకోవర్ అవుతున్నారు. లాల్చీల ప్లేస్�
Manickam Tagore Visit Hyderabad : GHMC ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను మార్చేశాయి. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ (Telangana Pradesh Congress Committee) తన పదవికి రాజీనామా చేసేశారు. దీంతో మరి తర్వాతి టీపీసీసీ చీఫ్ ఎవరు..? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది..? పార్టీ పగ్గ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు ఒక అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తమకు అందిన దరఖాస్తుల్ల